ETV Bharat / state

కిడ్నాప్ కథ సుఖాంతం... జషిత్ ఆచూకీ లభ్యం - kidnap

ఆంధ్రప్రదేశ్​ వ్యాప్తంగా సంచలనం స్పష్టించిన చిన్నారి జషిత్ అపహరణ కథ సుఖాంతంగా ముగిసింది. ఎట్టకేలకు చిన్నారి ఆచూకీ లభించింది.

కిడ్నాప్ కథ సుఖాంతం... జషిత్ ఆచూకీ లభ్యం
author img

By

Published : Jul 25, 2019, 7:56 AM IST

సోమవారం కిడ్నాప్​కు గురైన జషిత్ ఆచూకీ ఎట్టకేలకు లభించింది. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం కుతుకులూరు వద్ద జషిత్‌ ఆచూకీ లభ్యమైంది. బాలుడు జషిత్‌ను అగంతుకులు వదిలివెళ్లారు. చిన్నారి క్షేమంగా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. తెల్లవారుజామున బాలుడిని వదిలివెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. జషిత్ కిడ్నాప్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్​ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. పోలీసులు 17 బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు.

కిడ్నాప్ కథ సుఖాంతం... జషిత్ ఆచూకీ లభ్యం

సోమవారం కిడ్నాప్​కు గురైన జషిత్ ఆచూకీ ఎట్టకేలకు లభించింది. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం కుతుకులూరు వద్ద జషిత్‌ ఆచూకీ లభ్యమైంది. బాలుడు జషిత్‌ను అగంతుకులు వదిలివెళ్లారు. చిన్నారి క్షేమంగా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. తెల్లవారుజామున బాలుడిని వదిలివెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. జషిత్ కిడ్నాప్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్​ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. పోలీసులు 17 బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు.

కిడ్నాప్ కథ సుఖాంతం... జషిత్ ఆచూకీ లభ్యం

సంబంధిత కథనం

తల్లి హృదయం తల్లడిల్లుతోంది... తండ్రి మనసు రోదిస్తోంది!


Karimganj (Assam), July 24 (ANI): Two died after two mini buses collided in Assam's Karimganj district today. Several people got injured in the incident. Injured have been admitted in a hospital for medical treatment. More details are awaited.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.