ETV Bharat / state

మొయినాబాద్‌ ఫాంహౌజ్‌ ఘటన.. ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ భేటీ

author img

By

Published : Oct 26, 2022, 10:42 PM IST

Updated : Oct 26, 2022, 10:58 PM IST

kcr
kcr

22:36 October 26

ప్రగతిభవన్​లో మొయినాబాద్‌ ఫాంహౌజ్‌ ఘటనపై సీఎం కేసీఆర్ చర్చ

ప్రగతిభవన్​లో మొయినాబాద్ ఫాంహౌజ్ ఘటనపై తెరాస నాయకత్వం చర్చిస్తుంది. ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు సమావేశమయ్యారు. ఫాంహౌజ్​ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లారు. ప్రగతిభవన్​కు వెళ్లిన వారిలో ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రగతిభవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

ఇవీ చదవండి:

22:36 October 26

ప్రగతిభవన్​లో మొయినాబాద్‌ ఫాంహౌజ్‌ ఘటనపై సీఎం కేసీఆర్ చర్చ

ప్రగతిభవన్​లో మొయినాబాద్ ఫాంహౌజ్ ఘటనపై తెరాస నాయకత్వం చర్చిస్తుంది. ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు సమావేశమయ్యారు. ఫాంహౌజ్​ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లారు. ప్రగతిభవన్​కు వెళ్లిన వారిలో ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రగతిభవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 26, 2022, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.