ETV Bharat / state

ఎంబీబీఎస్,బీడీఎస్ కోర్సుల్లో రిజిస్ట్రేషన్ చేసుకోని వారి కోసం మరో అవకాశం - కాళోజీ వర్శిటీ నోటిఫికేషన్

Kalogji Varsity Notification for MBBS,BDS Convener quota seats: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో యాజమాన్య కోటా సీట్ల రిజిస్ట్రేషన్​కు కాళోజీ వర్శిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోని వారి అభ్యర్థన మేరకు ప్రభుత్వం మరో అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటనలో పేర్కొంది. అభ్యర్థులు నేరుగా ఈ నెల 17 తేదీన కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్​లోని హెల్ప్​లైన్ సెంటర్​లో ఉదయం 9 గంటల నుంచి సాయింత్రం 4 గంటల వరకు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరు కావలని స్పష్టం చేసింది.

Kalogji Varsity Notification
కాళోజీ వర్శిటీ నోటిఫికేషన్
author img

By

Published : Dec 15, 2022, 4:57 PM IST

Kalogji Varsity Notification for MBBS,BDS Convener quota seats: ఎంబీబీఎస్,బీడీఎస్ కోర్సుల్లో యాజమాన్య కోటా సీట్ల రిజిస్ట్రేషన్​కు కాళోజీ వర్శిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోని వారి అభ్యర్థన మేరకు ప్రభుత్వం మరో అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటనలో పేర్కొంది. యాజమాన్య కోటా ఎంబీబీఎస్,బీడీఎస్ సీట్లకు ఇప్పటికే మూడు విడతల కౌన్సిలింగ్ పూర్తయింది. రిజిస్ట్రేషన్ చేసుకోని అభ్యర్థులకు మరో అవకాశం కలిపించాలని విద్యార్థుల తల్లిదండ్రులు వర్సిటీకి, ప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపథ్యంలో కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం స్ట్రేవేకెన్సీ రౌండ్ రిజిస్ట్రేషన్​కు ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులు నేరుగా ఈ నెల 17 తేదీన కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్​లోని హెల్ప్​లైన్ సెంటర్​లో ఉదయం 9 గంటల నుంచి సాయింత్రం 4 గంటల వరకు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరు కావలని స్పష్టం చేసింది.

Kalogji Varsity Notification for MBBS,BDS Convener quota seats: ఎంబీబీఎస్,బీడీఎస్ కోర్సుల్లో యాజమాన్య కోటా సీట్ల రిజిస్ట్రేషన్​కు కాళోజీ వర్శిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోని వారి అభ్యర్థన మేరకు ప్రభుత్వం మరో అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటనలో పేర్కొంది. యాజమాన్య కోటా ఎంబీబీఎస్,బీడీఎస్ సీట్లకు ఇప్పటికే మూడు విడతల కౌన్సిలింగ్ పూర్తయింది. రిజిస్ట్రేషన్ చేసుకోని అభ్యర్థులకు మరో అవకాశం కలిపించాలని విద్యార్థుల తల్లిదండ్రులు వర్సిటీకి, ప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపథ్యంలో కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం స్ట్రేవేకెన్సీ రౌండ్ రిజిస్ట్రేషన్​కు ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులు నేరుగా ఈ నెల 17 తేదీన కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్​లోని హెల్ప్​లైన్ సెంటర్​లో ఉదయం 9 గంటల నుంచి సాయింత్రం 4 గంటల వరకు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరు కావలని స్పష్టం చేసింది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.