ETV Bharat / state

'అందరికి ఆమోదయోగ్యమైన సవరణలు చేయండి'

author img

By

Published : Dec 30, 2019, 8:24 PM IST

పౌరులందరూ సమానమని రాజ్యాంగం చెపుతోందని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఓ వర్గ ప్రజల పట్ల వివక్ష చూపుతూ... పౌరసత్వ సవరణ, ఎన్ఆర్సీ బిల్లును రూపొందించిందని వ్యాఖ్యానించారు.

justice chandra kumar on citizen bill
అందరికి ఆమోదయోగ్యమైన సవరణలు చేయండి

హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్​క్లబ్​లో యునైటెడ్ ఇండియా యాక్షన్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ చంద్రకుమార్ పాల్గొన్నారు. దేశంలో రెండవ పౌరులుగా ఏ వర్గం ప్రజలను చూసినా... అది దేశ సమైక్యతకు, ప్రజల మధ్య ఐక్యతకు మంచిది కాదన్నారు. దేశంలో అన్ని మతాల వారు కలిసి మెలసి ఉంటున్నారని... ఏ మతం గొప్పదనే విభేదాలు రావడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని సూచించారు. మతాల మధ్య చిచ్చుపెట్టి విభజించి పాలించే కుట్రలో భాగమే సీఏఏ చట్టమని ఆయన దుయ్యబట్టారు. అందరికి ఆమోదయోగ్యమైన సవరణలు చేయాలని చంద్రకుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అందరికి ఆమోదయోగ్యమైన సవరణలు చేయండి

హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్​క్లబ్​లో యునైటెడ్ ఇండియా యాక్షన్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ చంద్రకుమార్ పాల్గొన్నారు. దేశంలో రెండవ పౌరులుగా ఏ వర్గం ప్రజలను చూసినా... అది దేశ సమైక్యతకు, ప్రజల మధ్య ఐక్యతకు మంచిది కాదన్నారు. దేశంలో అన్ని మతాల వారు కలిసి మెలసి ఉంటున్నారని... ఏ మతం గొప్పదనే విభేదాలు రావడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని సూచించారు. మతాల మధ్య చిచ్చుపెట్టి విభజించి పాలించే కుట్రలో భాగమే సీఏఏ చట్టమని ఆయన దుయ్యబట్టారు. అందరికి ఆమోదయోగ్యమైన సవరణలు చేయాలని చంద్రకుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అందరికి ఆమోదయోగ్యమైన సవరణలు చేయండి
TG_Hyd_46_30_Justice Chandra kumar On Citizen's Bill_Ab_TS10005 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) రాజ్యాంగం పౌరులందరు సమానం అని చెపుతుందని... కానీ కేంద్రం ఓ వర్గం ప్రజల పట్ల వివక్ష చూపుతూ పౌరసత్వ సవరణ, ఎన్ఆర్సీ బిల్లును రూపొందించిందని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో యునైటెడ్ ఇండియా యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసిన సమావేశంలో జస్టిస్ చంద్రకుమార్ పాల్గొన్నారు. దేశంలో రెండవ పౌరులుగా ఏ వర్గం ప్రజలను చూసిన అది దేశ సమైక్యతకు , ప్రజల మధ్య ఐక్యతకు మంచిది కాదన్నారు . దేశంలో అన్ని మతాల వారు కలిసి మెలసి ఉంటున్నారని... ఏ మతం గొప్పదనే విభేదాలు రావడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని... అన్నదమ్ముల కలిసి ఉండే సంస్కృతి మనది అని ఆయన పేర్కొన్నారు. అనాదిగా అన్ని వర్గాల ప్రజలు కలిసి జీవిస్తున్నారని... మతాల మధ్య చిచ్చుపెట్టి విభజించి పాలించే కుట్రలో భాగమే ఈ సీఏఏ చట్టమని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లులపై క్యాబిట్ స్పష్టత ఇవ్వాలని కోరారు. బిల్లులలో వివక్షత లేకుండా... అందరికి ఆమోదయోగ్యమైన సవరణలు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బైట్ : జస్టిస్ చంద్రకుమార్ ( విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.