ETV Bharat / state

హైదరాబాద్​కు రాకేశ్​ రెడ్డి...

జయరామ్​ హత్యకేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ప్రధాన నిందితుడు రాకేశ్​రెడ్డిని పీటీ వారెంట్​పై హైదరాబాదు పోలీసులు తీసుకొస్తున్నారు. సాయంత్రంలోగా నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

author img

By

Published : Feb 11, 2019, 6:16 PM IST

ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్ కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్​ రెడ్డిని జూబ్లీహిల్స్ పోలీసులు నగరానికి తీసుకొస్తున్నారు. నందిగామ జైలునుంచి పీటీ వారెంట్‌పై తీసుకొచ్చి సాయంత్రంలోగా నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు.
undefined

జనవరి 31న జరిగిన జయరామ్‌ హత్య కేసులో నిందితుడు రాకేశ్​రెడ్డిని నందిగామ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. హత్య హైదరాబాద్‌లో జరగడంతో కేసును జూబ్లీహిల్స్​కు బదిలీ చేశారు. తన భర్త హత్యపై హైదరాబాద్ పోలీసులే విచారణ జరపాలని పద్మశ్రీ కోరిన నేపథ్యంలో ఈ కేసును హైదరాబాద్‌ పోలీసులు దర్యాప్తు చేయనున్నారు.

ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్ కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్​ రెడ్డిని జూబ్లీహిల్స్ పోలీసులు నగరానికి తీసుకొస్తున్నారు. నందిగామ జైలునుంచి పీటీ వారెంట్‌పై తీసుకొచ్చి సాయంత్రంలోగా నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు.
undefined

జనవరి 31న జరిగిన జయరామ్‌ హత్య కేసులో నిందితుడు రాకేశ్​రెడ్డిని నందిగామ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. హత్య హైదరాబాద్‌లో జరగడంతో కేసును జూబ్లీహిల్స్​కు బదిలీ చేశారు. తన భర్త హత్యపై హైదరాబాద్ పోలీసులే విచారణ జరపాలని పద్మశ్రీ కోరిన నేపథ్యంలో ఈ కేసును హైదరాబాద్‌ పోలీసులు దర్యాప్తు చేయనున్నారు.
Intro:tg_kmm_01_11_mla_panula_parishilana_ab_c4
( )

ఖమ్మం నగరంలో జరుగుతున్న పనులను ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. పనుల ప్రగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నగరంలోని ముస్తఫా నగర్ నుంచి అగ్రహారం వరకు కొత్త గా వేస్తున్న నాలుగు లైన్ల రోడ్డును పరిశీలించారు. అనంతరం ధంసలాపురం వద్ద నిర్మిస్తున్న రైల్వే పైవంతెన పనులను పరిశీలించారు. ఆయన వెంట నగర మేయర్ పాపాలాల్ కార్పొరేటర్లు ఉన్నారు...byte
పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం ఎమ్మెల్యే


Body:నగరంలో పనుల పరిశీలన


Conclusion:నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పరిశీలన
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.