ETV Bharat / state

జయరాం హత్యలో శిఖా పాత్రేంటి..?

వ్యాపార వేత్త జయరాం హత్య కేసులో శిఖాకు పోలీసులు క్లీన్​ చీట్​ ఇచ్చారు. మృతుని భార్య పద్మ శ్రీ మాత్రం పలు అనుమానాలు, ఆరోపణలు చేస్తూ.. పోలీసులను వివరణ కోరుతోంది.

author img

By

Published : Feb 8, 2019, 3:04 PM IST

Updated : Feb 8, 2019, 7:50 PM IST

రోజుకో మలుపు తిరుగుతున్న జయరాం కేసు...!

చిగురుపాటి జయరాం హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. శిఖాకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు నిర్ధరణకు వచ్చారు. దీనిపై వివరణ కావాలని ఆయన భార్య పద్మశ్రీ హైదరాబాద్​ జూబ్లీహిల్స్​ పోలీసులను ఆశ్రయించారు. జయరాం మరణానికి సంబంధించిన ఎఫ్​ఐఆర్​ నెంబర్​, మరణం తర్వాత మేనకోడలు శిఖా ఇంట్లోకి ఎందుకొచ్చిందనే వివరాలు ఇవ్వాలని పోలీసులను కోరినట్టు సమాచారం. మరోవైపు ఈ కేసు ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేయటంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
undefined

చిగురుపాటి జయరాం హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. శిఖాకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు నిర్ధరణకు వచ్చారు. దీనిపై వివరణ కావాలని ఆయన భార్య పద్మశ్రీ హైదరాబాద్​ జూబ్లీహిల్స్​ పోలీసులను ఆశ్రయించారు. జయరాం మరణానికి సంబంధించిన ఎఫ్​ఐఆర్​ నెంబర్​, మరణం తర్వాత మేనకోడలు శిఖా ఇంట్లోకి ఎందుకొచ్చిందనే వివరాలు ఇవ్వాలని పోలీసులను కోరినట్టు సమాచారం. మరోవైపు ఈ కేసు ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేయటంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
undefined
sample description
Last Updated : Feb 8, 2019, 7:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.