ఇవీ చూడండి: రాయితీల కోసం.. బయో మోసం.
'ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వండి' - YS JAGAN ED,CBI CASES LATEST UPDATES
ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోసం సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు బదులు సహ నిందితులు హాజరయ్యేందుకు అనుమతించాలని పిటిషన్ వేశారు. సీఎంగా ప్రతి నిమిషం రాష్ట్రం కోసం సమయం కేటాయించాల్సి ఉందని జగన్ వ్యాజ్యంలో పేర్కొన్నారు. సీబీఐ, ఈడీ కోర్టు పలు అంశాలను పరిగణలోకి తీసుకోలేదని జగన్ తెలిపారు.
!['ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వండి' jagan approches telengana high court](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5907178-1002-5907178-1580458687966.jpg?imwidth=3840)
ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోసం సీఎం జగన్ తెలంగాణ హైకోర్టుకు
ఇవీ చూడండి: రాయితీల కోసం.. బయో మోసం.