ETV Bharat / state

'కొత్త కంపెనీలకు తెలంగాణ సర్కార్ రాయితీలు ఇస్తోంది'

author img

By

Published : Oct 4, 2020, 5:29 PM IST

కొత్తగా పెట్టుబడులు పెట్టే కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రాయితీలను అందిస్తోందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. హైదరాబాద్​లో ఎలక్ట్రిక్ వాహనాల ఈవోలెట్ షోరూంను ప్రారంభించారు.

It secretary jayesh ranjan
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్

హైదరాబాద్​లో ఎలక్ట్రిక్ వాహనాల ఇవోలెట్ రాష్ట్రస్థాయి షోరూం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్.. ఇవోలెట్ కొత్త మోడల్సైన పోలో, ఫోని ఎలక్రిక్ బైక్​లను ప్రారంభించారు.

తెలంగాణలో కొత్తగా పెట్టుబడులు పెట్టే కంపెనీలకు రాష్ట్ర సర్కార్ ఎన్నో రాయితీలను అందిస్తోదని జయేశ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవోలెట్ సీఈఓ పెరణ చతుర్వేది పాల్గొన్నారు.

హైదరాబాద్​లో ఎలక్ట్రిక్ వాహనాల ఇవోలెట్ రాష్ట్రస్థాయి షోరూం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్.. ఇవోలెట్ కొత్త మోడల్సైన పోలో, ఫోని ఎలక్రిక్ బైక్​లను ప్రారంభించారు.

తెలంగాణలో కొత్తగా పెట్టుబడులు పెట్టే కంపెనీలకు రాష్ట్ర సర్కార్ ఎన్నో రాయితీలను అందిస్తోదని జయేశ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవోలెట్ సీఈఓ పెరణ చతుర్వేది పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.