ETV Bharat / state

ఐటీ గ్రిడ్​ విచారణ

తెలుగు  రాష్ట్రాల్లో  సంచలనంగా మారిన ఐటీ గ్రిడ్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సైబరాబాద్​ పోలీసులు ఫిర్యాదుదారు లోకేశ్వర్ రెడ్డిని మంగళవారం రాత్రి విచారించినట్లు సమాచారం.

author img

By

Published : Mar 6, 2019, 7:55 AM IST

ఐటీ గ్రిడ్​ విచారణ
ఐటీ గ్రిడ్​ విచారణ
ఐటీ గ్రిడ్​ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కేసుకు సంబంధించి ఫిర్యాదుదారు లోకేశ్వర్​ రెడ్డిని మంగళవారం రాత్రి సైబరాబాద్ పోలీసులు తమ కార్యాలయంలో విచారించినట్లు తెలుస్తోంది. ఐటీ గ్రిడ్ కంపెనీ విశ్వసనీయతపై అనుమానం వ్యక్తం చేస్తూ మార్చి 2న డేటా ఎనలిస్ట్ లోకేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. డేటా చౌర్యంకు సంబంధించి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విచారణ కొనసాగుతోంది.

ఇవీ చదవండి:నిర్భయ కేసు నమోదు

ఐటీ గ్రిడ్​ విచారణ
ఐటీ గ్రిడ్​ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కేసుకు సంబంధించి ఫిర్యాదుదారు లోకేశ్వర్​ రెడ్డిని మంగళవారం రాత్రి సైబరాబాద్ పోలీసులు తమ కార్యాలయంలో విచారించినట్లు తెలుస్తోంది. ఐటీ గ్రిడ్ కంపెనీ విశ్వసనీయతపై అనుమానం వ్యక్తం చేస్తూ మార్చి 2న డేటా ఎనలిస్ట్ లోకేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. డేటా చౌర్యంకు సంబంధించి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విచారణ కొనసాగుతోంది.

ఇవీ చదవండి:నిర్భయ కేసు నమోదు

Intro:tg_mbnr_11_05_rathosam_av_c11
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జోగులాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు రథాన్ని పూలు విద్యుత్ దీపాల అలంకరణతో సుందరంగా తీర్చిదిద్దారు స్వామి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఆలయం నుండి మేళ తాళాలు మధ్య రథం దగ్గరకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి రథంపై ఆసీనులు చేశారు అనంతరం భక్తుల జనసందోహం మధ్య రథోత్సవాన్ని నిర్వహించారు పట్టణ పురవీధుల గుండా రధాన్ని లాగుతూ భక్తులు భక్తిపారవశ్యంతో పులకించిపోయారు పోటీపడి మరీ రధాన్ని లాగారు శివనామస్మరణతో పట్టణ పురవీధుల మారుమోగాయి


Body:రథోత్సవాన్ని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తిలకించారు ఆలయ ఈవో ఆలయ సిబ్బంది పోలీస్ సిబ్బంది ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి రథోత్సవ కార్యక్రమాన్ని ముగించారు


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.