హైదరాబాద్లో మరోమారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్- ఎన్ఐఎన్ సీరో సర్వేని చేపడుతోంది. గడచిన మూడు రోజులుగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో శాంపిళ్లను సేకరించే పనిలో పడింది. యాంటీ బాడీస్ ఎంతమందిలో ఉన్నాయో తెలుసుకోవడంతో పాటు పలు అంశాలను పరిశీలించనున్నారు. సీరో సర్వేపై ఐసీఎంఆర్ రాష్ట్ర నోడల్ అధికారి డాక్టర్ లక్ష్మయ్యతో మా ప్రతినిధి ముఖాముఖి.
ఇదీ చూడండి: కన్నుల పండువగా కొమురవెల్లి మల్లన్న కల్యాణోత్సవం