ETV Bharat / state

'నిర్లక్ష్యం వహిస్తే చెల్లించక తప్పదు భారీ మూల్యం' - corona news in telangana

కరోనా అత్యంత ప్రమాదమని... నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదని సీనియర్​ వైద్య నిపుణులు, గ్లెనెగల్స్‌ గ్లోబల్‌ ఆస్పత్రి ఛైర్మన్‌ డాక్టర్‌ రవీంద్రనాథ్​ హెచ్చరించారు. ప్రభుత్వాల మాట పెడచెవిన పెడితే పరిస్థితి చేయిదాటిపోయి దేశంలో వైద్య వ్యవస్థ కుప్పకూలిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Ravindranath Interview
గ్లెనెగల్స్‌ గ్లోబల్‌ ఆస్పత్రి ఛైర్మన్‌ డాక్టర్‌ రవీంద్రనాథ్​తో ముఖాముఖి
author img

By

Published : Mar 31, 2020, 8:26 PM IST

దేశంలో కరోనా సామాజిక సంక్రమణ ప్రారంభమైందని, ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని సీనియర్​ వైద్య నిపుణులు డాక్టర్‌ రవీంద్రనాథ్​ అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్‌ వల్ల కరోనా వ్యాప్తి తగ్గుతుందని, అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్రమాదం ఇప్పటికీ పొంచి ఉందని ఆయన పేర్కొన్నారు. కరోనా మొదటగా గ్యాస్ట్రిక్‌ వ్యవస్థపై ప్రభావం చూపూతుందంటోన్న డాక్టర్‌ రవీంద్రనాథ్​తో ముఖాముఖి.

గ్లెనెగల్స్‌ గ్లోబల్‌ ఆస్పత్రి ఛైర్మన్‌ డాక్టర్‌ రవీంద్రనాథ్​తో ముఖాముఖి

ఇవీచూడండి: తెలంగాణలో ఆరుకు చేరిన కరోనా మృతుల సంఖ్య

దేశంలో కరోనా సామాజిక సంక్రమణ ప్రారంభమైందని, ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని సీనియర్​ వైద్య నిపుణులు డాక్టర్‌ రవీంద్రనాథ్​ అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్‌ వల్ల కరోనా వ్యాప్తి తగ్గుతుందని, అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్రమాదం ఇప్పటికీ పొంచి ఉందని ఆయన పేర్కొన్నారు. కరోనా మొదటగా గ్యాస్ట్రిక్‌ వ్యవస్థపై ప్రభావం చూపూతుందంటోన్న డాక్టర్‌ రవీంద్రనాథ్​తో ముఖాముఖి.

గ్లెనెగల్స్‌ గ్లోబల్‌ ఆస్పత్రి ఛైర్మన్‌ డాక్టర్‌ రవీంద్రనాథ్​తో ముఖాముఖి

ఇవీచూడండి: తెలంగాణలో ఆరుకు చేరిన కరోనా మృతుల సంఖ్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.