ETV Bharat / state

ముగిసిన ఇంటర్​ పరీక్షలు

author img

By

Published : Mar 18, 2020, 11:58 PM IST

పుస్తకాలతో కుస్తీ పట్టి.. మెదడకు పదును పెట్టిన విద్యార్థులు పరీక్షలు ముగియడం వల్ల ఊపిరి పీల్చుకున్నారు. ఇన్నాల్లు గుటిలో గువ్వల ఉన్న వారు స్వేచ్ఛ పక్షుల్లా బయటకు వచ్చారు. ఒకరికొకరు వీడ్కోలు తీసుకున్నారు. ఇక సెలవా మిత్రమా అంటూ ఎవరి ఊరికి వారు వెళ్లి పోయారు సెంకడ్​ ఇయర్​ విద్యార్థులు.

intermediate exams  is closed
ముగిసిన ఇంటర్​ పరీక్షలు

ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిశాయి. మొత్తం 9 లక్షల 65 వేల మంది విద్యార్థుల్లో... 95.72 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు. మొదటి, రెండో సంవత్సరం పరీక్షల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 436 కేసులు నమోదయ్యాయి. మొత్తం 1339 పరీక్ష కేంద్రాల్లో 26 వేల 964 మంది ఇన్విజిలేటర్లు, 225 మంది స్క్వాడ్ లతో పరీక్షలు విజయవంతంగా నిర్వహించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు.

ఇవాళ రెండో సంవత్సరం పరీక్ష ఒక్క రోజే రాష్ట్రంలో 60 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లాలో 35, హైదరాబాద్, సంగారెడ్డిలో ఎనిమిది, కామారెడ్డి, నిజామాబాద్, వికారాబాద్​లో రెండు, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డిలో ఒకటి చొప్పున నమోదయ్యాయి.

ముగిసిన ఇంటర్​ పరీక్షలు

ఇవీ చూడండి: సీతారాములను వదలని కరోనా.. కల్యాణంపై కొవిడ్​-19 ఎఫెక్ట్

ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిశాయి. మొత్తం 9 లక్షల 65 వేల మంది విద్యార్థుల్లో... 95.72 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు. మొదటి, రెండో సంవత్సరం పరీక్షల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 436 కేసులు నమోదయ్యాయి. మొత్తం 1339 పరీక్ష కేంద్రాల్లో 26 వేల 964 మంది ఇన్విజిలేటర్లు, 225 మంది స్క్వాడ్ లతో పరీక్షలు విజయవంతంగా నిర్వహించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు.

ఇవాళ రెండో సంవత్సరం పరీక్ష ఒక్క రోజే రాష్ట్రంలో 60 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లాలో 35, హైదరాబాద్, సంగారెడ్డిలో ఎనిమిది, కామారెడ్డి, నిజామాబాద్, వికారాబాద్​లో రెండు, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డిలో ఒకటి చొప్పున నమోదయ్యాయి.

ముగిసిన ఇంటర్​ పరీక్షలు

ఇవీ చూడండి: సీతారాములను వదలని కరోనా.. కల్యాణంపై కొవిడ్​-19 ఎఫెక్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.