ETV Bharat / state

బంకులో డీజిల్ బదులు.. పాల డీజిల్

కడప జిల్లా మైదుకూరు పట్టణం ఇంధన బంకులో పాలలాగ పంపు నుంచి కల్తీ డీజిల్ రావడం చర్చనీయాంశమైంది. స్పందించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇంధన బంకు యాజమానిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

author img

By

Published : Sep 9, 2019, 10:59 AM IST

డీజిల్ కల్తీకి పాల్పడిన బంకు యాజమానిపై కఠిన చర్యలు తీసుకుంటాం : పోలీసులు

కడప జిల్లా మైదకూరు పట్టణంలోని ఇంధన బంకులో డీజిల్ కల్తీ చర్చనీయాంశమైంది. బంకులోని పంపు నుంచి పాలలాగా డీజిల్ రావటం ఆశ్చర్యానికి గురి చేసింది. పండు అనే వ్యక్తి వాహనానికి డీజిల్ పోయించగా మధ్యలోనే వాహనం ఆగిపోయింది. కారణం తెలుసుకునే ప్రయత్నంలో డీజిల్ పైపు తొలగించి చూడగా పాలలాగ బయటకి రావటం గమనించారు. నష్టం జరిగిందని గమనించిన వినియోగదారుడు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఆదివారం వరకు డీజిల్ బాగానే వచ్చిందని.. మధ్యాహ్నం ట్యాంకర్ వచ్చి నింపిన తర్వాతే ఈ సమస్య ఉత్పన్నమైందని ఇంధన బంకు సిబ్బంది స్పష్టం చేశారు. బంకు యాజమానిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

డీజిల్ కల్తీకి పాల్పడిన బంకు యాజమానిపై కఠిన చర్యలు తీసుకుంటాం : పోలీసులు

ఇదీ చదవండి:బాసరలో ముస్లిం అబ్బాయికి అక్షరాభ్యాసం

కడప జిల్లా మైదకూరు పట్టణంలోని ఇంధన బంకులో డీజిల్ కల్తీ చర్చనీయాంశమైంది. బంకులోని పంపు నుంచి పాలలాగా డీజిల్ రావటం ఆశ్చర్యానికి గురి చేసింది. పండు అనే వ్యక్తి వాహనానికి డీజిల్ పోయించగా మధ్యలోనే వాహనం ఆగిపోయింది. కారణం తెలుసుకునే ప్రయత్నంలో డీజిల్ పైపు తొలగించి చూడగా పాలలాగ బయటకి రావటం గమనించారు. నష్టం జరిగిందని గమనించిన వినియోగదారుడు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఆదివారం వరకు డీజిల్ బాగానే వచ్చిందని.. మధ్యాహ్నం ట్యాంకర్ వచ్చి నింపిన తర్వాతే ఈ సమస్య ఉత్పన్నమైందని ఇంధన బంకు సిబ్బంది స్పష్టం చేశారు. బంకు యాజమానిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

డీజిల్ కల్తీకి పాల్పడిన బంకు యాజమానిపై కఠిన చర్యలు తీసుకుంటాం : పోలీసులు

ఇదీ చదవండి:బాసరలో ముస్లిం అబ్బాయికి అక్షరాభ్యాసం

Intro:యాంకర్
తూర్పు గోదావరి జిల్లా ధవలేశ్వరం వద్ద వరద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో కోనసీమలోని లంక గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ పలు కాజు వేలు ముంపు బారిన పడ్డాయి జీ పెదపూడి లంక పరిగి వారి పేట మూడు మూడు లంక గురుకులం కం కనకాయలంక అప్పనపల్లి దొడ్డవరం పెదపట్నం లంక వీరవల్లిపాలెం చింత లంక అద్దంకి వారి లంక అయినవి లంక sivalenka కె.వి పల్లి లంక అయోధ్య లంక నాన్నగారు లంక క పుచ్చ లంక పెదమల్లం లంక గ్రామాల ప్రజలు వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు అప్పనపల్లి జీ పెదపూడి ముక్తేశ్వరం వద్ద కాజు వేలు వరద నీటిలో మునిగిపోయాయి ఈ కారణంగా గ్రామాల ప్రజలు ప్రపంచంలోని రావడానికి తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు
రిపోర్టర్ భగత్ సింగ్8008574229



Body:వరద


Conclusion:బాధితులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.