ETV Bharat / state

లండన్ నుంచి శంషాబాద్ చేరుకున్న 69 మంది భారతీయులు

లండన్​లో చిక్కుకున్న భారతీయులను అధికారులు స్వదేశానికి తీసుకొచ్చారు. వారికి శంషాబాద్ విమానాశ్రయంలోనే వైద్య పరీక్షలు నిర్వహించి...క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు.

author img

By

Published : May 12, 2020, 9:53 AM IST

indians-reached-shamshabad-from-london
లండన్ నుంచి శంషాబాద్ చేరుకున్న 69 మంది భారతీయులు

వందే భారత్ మిషన్​లో భాగంగా లండన్‌లో చిక్కుకున్న భారతీయులను అధికారులు స్వదేశానికి తరలించారు. ప్రత్యేక విమానంలో 69 మంది ప్రయాణికులు శంషాబాద్ చేరుకున్నారు. వీరందరికీ విమానాశ్రయంలోనే వైద్య పరీక్షలు చేసేలా చర్యలు తీసుకున్నారు. వైద్య పరీక్షలు చేసి క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. లగేజీ తనిఖీల విషయంలో కూడా మరింత జాగ్రత్తలు వహిస్తున్నారు.

వందే భారత్ మిషన్​లో భాగంగా లండన్‌లో చిక్కుకున్న భారతీయులను అధికారులు స్వదేశానికి తరలించారు. ప్రత్యేక విమానంలో 69 మంది ప్రయాణికులు శంషాబాద్ చేరుకున్నారు. వీరందరికీ విమానాశ్రయంలోనే వైద్య పరీక్షలు చేసేలా చర్యలు తీసుకున్నారు. వైద్య పరీక్షలు చేసి క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. లగేజీ తనిఖీల విషయంలో కూడా మరింత జాగ్రత్తలు వహిస్తున్నారు.

ఇవీ చూడండి: 'వలస కూలీల కోసం రోజుకు 100 రైళ్లు నడపాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.