ETV Bharat / state

ఉపకార వేతనాల దరఖాస్తు గడువు పెంపు - telangana scholarships deadline extended

రాష్ట్రంలో ఏటా పేద విద్యార్థులకు ప్రభుత్వం ఉపకార వేతనాల దరఖాస్తుకు గడువు పెంచింది. ఈనెల 31 వరకు అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రక్రియను విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉపకార వేతనాల దరఖాస్తు గడువు పెంపు
author img

By

Published : Oct 1, 2019, 8:48 AM IST

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థుల బోధన రుసుములు, ఉపకార వేతనాల దరఖాస్తుకు ప్రభుత్వం గడువును నెలరోజులు పొడిగించింది. అర్హులైన విద్యార్థులు అక్టోబర్ 31లోగా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎస్సీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్​ మిశ్రా ఆదేశాలు జారీ చేశారు. పునరుద్ధరణ కేటగిరీలో 8.05 లక్షల మంది, కొత్తగా ప్రవేశాలు పొందిన వారిలో 5.02 లక్షల మంది అర్హులు ఉంటే 6,165 మంది మాత్రమే తొలుత ఇచ్చిన గడువు సెప్టెంబర్​ 30 నాటికి దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.

Increase deadline application for scholarships
ఉపకార వేతనాల దరఖాస్తు గడువు పెంపు

ఇదీ చూడండి : చేయిచేయి కలిసింది.. ఆపన్నహస్తం కావాల్సి వస్తోంది!

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థుల బోధన రుసుములు, ఉపకార వేతనాల దరఖాస్తుకు ప్రభుత్వం గడువును నెలరోజులు పొడిగించింది. అర్హులైన విద్యార్థులు అక్టోబర్ 31లోగా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎస్సీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్​ మిశ్రా ఆదేశాలు జారీ చేశారు. పునరుద్ధరణ కేటగిరీలో 8.05 లక్షల మంది, కొత్తగా ప్రవేశాలు పొందిన వారిలో 5.02 లక్షల మంది అర్హులు ఉంటే 6,165 మంది మాత్రమే తొలుత ఇచ్చిన గడువు సెప్టెంబర్​ 30 నాటికి దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.

Increase deadline application for scholarships
ఉపకార వేతనాల దరఖాస్తు గడువు పెంపు

ఇదీ చూడండి : చేయిచేయి కలిసింది.. ఆపన్నహస్తం కావాల్సి వస్తోంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.