ETV Bharat / state

'వైద్యులు, జర్నలిస్టులు, పోలీసులు, శానిటరీ వర్కర్లను కాపాడుకోవాలి' - cpi leaders protest at bandlaguda mro office

కరోనా వేళ వైద్య సిబ్బందికి రక్షణ కొరవడిందని సీపీఐ ఆవేదన వ్యక్తం చేసింది. సర్కారు తీరును నిరసిస్తూ బండ్లగూడ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగింది. జర్నలిస్ట్, వైద్య,పోలీస్, శానిటరీ వర్కర్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆ పార్టీ నేత చంద్రమోహన్ గౌడ్ అన్నారు.

hyderabad district cpi leaders protest at bandlaguda mro office
దాతలు ఇచ్చిన నిధులు, వినియోగ వివరాలు తెలపాలి
author img

By

Published : Jun 10, 2020, 6:11 PM IST

Updated : Jun 10, 2020, 8:20 PM IST

కరోనా వేళ ప్రాణాలు పణంగా పెట్టి సేవ చేస్తున్న జర్నలిస్ట్, వైద్య,పోలీస్, శానిటరీ వర్కర్లను ఆదుకోవాలని సీపీఐ నేత చంద్రమోహన్ గౌడ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా బండ్లగూడ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.

దాతలు ఇచ్చిన నిధులు, వాటి వినియోగం వివరాలు తెలపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందరికీ సరైన వైద్యం అందించాలన్నారు. అన్ని వర్గాల పేదలు, వలస కూలీలను ఆదుకోవాలని కోరారు. అనంతరం బండ్లగూడ తహసీల్దార్​కు వినతి పత్రం సమర్పించారు.

దాతలు ఇచ్చిన నిధులు, వినియోగ వివరాలు తెలపాలి

ఇదీ చూడండి: మీరు పల్లీలు తింటున్నారా...? అయితే ఇవి తెలుసుకోండి!

కరోనా వేళ ప్రాణాలు పణంగా పెట్టి సేవ చేస్తున్న జర్నలిస్ట్, వైద్య,పోలీస్, శానిటరీ వర్కర్లను ఆదుకోవాలని సీపీఐ నేత చంద్రమోహన్ గౌడ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా బండ్లగూడ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.

దాతలు ఇచ్చిన నిధులు, వాటి వినియోగం వివరాలు తెలపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందరికీ సరైన వైద్యం అందించాలన్నారు. అన్ని వర్గాల పేదలు, వలస కూలీలను ఆదుకోవాలని కోరారు. అనంతరం బండ్లగూడ తహసీల్దార్​కు వినతి పత్రం సమర్పించారు.

దాతలు ఇచ్చిన నిధులు, వినియోగ వివరాలు తెలపాలి

ఇదీ చూడండి: మీరు పల్లీలు తింటున్నారా...? అయితే ఇవి తెలుసుకోండి!

Last Updated : Jun 10, 2020, 8:20 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.