హైదరాబాద్లో రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నపూర్ణ కేంద్రాలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. రెండు రోజులుగా భారీగా బారులు తీరుతున్నారు. ఉదయం పది గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అన్నపూర్ణ కేంద్రాల వద్ద భోజనం సరఫరా చేస్తున్నారు.
ఇవీచూడండి: వలస కూలీలకు మియాపూర్ సీఐ ఆపన్నహస్తం