ETV Bharat / state

అన్నపూర్ణ కేంద్రాల వద్ద బారులు తీరుతున్న జనం

పేదల ఆకలి తీర్చేందుకు ఏర్పాటుచేసిన అన్నపూర్ణ కేంద్రాల వద్ద గత రెండు రోజులుగా ప్రజలు బారులు తీరుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 వరకు ఉచితంగా భోజనం అందిస్తున్నారు.

author img

By

Published : Apr 29, 2020, 10:02 PM IST

huse crowd at annapurna canteens in hyderabad
అన్నపూర్ణ కేంద్రాల వద్ద బారులు తీరుతున్న జనం

హైదరాబాద్​లో రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నపూర్ణ కేంద్రాలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. రెండు రోజులుగా భారీగా బారులు తీరుతున్నారు. ఉదయం పది గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అన్నపూర్ణ కేంద్రాల వద్ద భోజనం సరఫరా చేస్తున్నారు.

హైదరాబాద్​లో రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నపూర్ణ కేంద్రాలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. రెండు రోజులుగా భారీగా బారులు తీరుతున్నారు. ఉదయం పది గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అన్నపూర్ణ కేంద్రాల వద్ద భోజనం సరఫరా చేస్తున్నారు.

ఇవీచూడండి: వలస కూలీలకు మియాపూర్​ సీఐ ఆపన్నహస్తం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.