ETV Bharat / state

రోకలిబండతో మోది భార్యను హత్యమార్చిన భర్త

author img

By

Published : Dec 24, 2019, 10:24 PM IST

కడదాక తోడుంటానని నమ్మి ఏడడుగులు వేసిన భర్తే తన పాలిట యముడవుతాడని ఆ ఇల్లాలు ఊహించలేదు. పలుమార్లు గొడవలు జరిగినా.. అనేక రకాలుగా వేధింపులకు గురిచేసినా.. ఏ రోజుకైనా మారకపోతాడనే నమ్మకంతో భార్య కాపురం చేసింది. కానీ ఇవాళ చిన్న గొడవకే రోకలి బండతో భార్య తలపై మోది హతమార్చాడు.

Husband Murder wife  in Uppal Hyderabad
రోకలిబండతో మోది భార్యను హత్యమార్చిన భర్త

హైదరాబాద్ ఉప్పల్ పోలీసు స్టేషన్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. దంపతుల మధ్య చిన్నపాటి గొడవ కారణంగా భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురైంది. లక్ష్మీనారాయణ కాలనీలో శ్రీనివాసరావు, సుశీల దంపతులు నివాసముంటున్నారు. ఇద్దరి మధ్య ఇటీవల చిన్నపాటి విషయాలకే గొడవలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.

ఇదే విషయంపై మంగళవారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంలో భర్త శ్రీనివాసరావు భార్యను రోకలితో తలపై మోది పరారయ్యాడు. భార్యకు తీవ్ర గాయాలు కావటం వల్ల ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు ఘటనస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

రోకలిబండతో మోది భార్యను హత్యమార్చిన భర్త

ఇవీ చూడండి: అదే ఉత్కంఠ: యువతి దేహంలో ఆ బుల్లెట్​ ఎక్కడిది?

హైదరాబాద్ ఉప్పల్ పోలీసు స్టేషన్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. దంపతుల మధ్య చిన్నపాటి గొడవ కారణంగా భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురైంది. లక్ష్మీనారాయణ కాలనీలో శ్రీనివాసరావు, సుశీల దంపతులు నివాసముంటున్నారు. ఇద్దరి మధ్య ఇటీవల చిన్నపాటి విషయాలకే గొడవలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.

ఇదే విషయంపై మంగళవారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంలో భర్త శ్రీనివాసరావు భార్యను రోకలితో తలపై మోది పరారయ్యాడు. భార్యకు తీవ్ర గాయాలు కావటం వల్ల ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు ఘటనస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

రోకలిబండతో మోది భార్యను హత్యమార్చిన భర్త

ఇవీ చూడండి: అదే ఉత్కంఠ: యువతి దేహంలో ఆ బుల్లెట్​ ఎక్కడిది?

Intro:HYD_tg_60_24_Uppal_Murder_vo_ab_TS10026
కంట్రిబ్యూటర్‌: ఎఫ్‌.రామకృష్ణాచారి(ఉప్పల్‌)

( ) హైదరాబాద్ ఉప్పల్ పోలీసు స్టేషన్‌ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. దంపతుల మధ్య చిన్నపాటి
గొడవ కారణంగా భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురైంది. లక్ష్మీనారాయణ కాలనీలో
శ్రీనివాసరావు,సుశీల దంపతులు నివాసం ఉంటు ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే ఇద్దరి మధ్య
ఇటీవల కాలంలో చిన్నపాటి విషయాలపై గోడవలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఇదే
విషయంపై మంగళవారం ఇద్దరి మధ్య గోడవ జరిగింది.ఆవేశంలో భర్త శ్రీనివాసరావు రోకలితో తలపై మోది
పరారీ అయ్యాడు. దీంతో భార్యకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడనే మృతి చెంది. విషయం
తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకున్నారు. హత్యకు గల కారణాలు తెలుసుకుని కేసు
నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
బైట్‌: వెంకటేశ్వర్ల, ఉప్పల్‌, సీఐBody:Chary,uppalConclusion:9848599881

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.