ETV Bharat / state

తెదేపా నేత మృతిపై మానవహక్కుల కమిషన్​ స్పందన - corona cases

సకాలంలో వైద్యం అందక హైదరాబాద్​ సనత్​నగర్​కు చెందిన తెదేపా నేత మృతి ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ స్పందించింది. ఈనాడు- ఈటీవీ భారత్​లో 'ఆసుపత్రులన్నీ తిరిగేలోపే..' శీర్షికన ప్రచురితమైన కథనాన్ని సుమోటోగా తీసుకుని... ఘటనపై ఆగస్టు 21 లోపు నివేదిక సమర్పించాలని ఛాతి ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు నోటీసులు జారీ చేసింది.

hrc file a case on tdp leader dead
hrc file a case on tdp leader dead
author img

By

Published : Jul 18, 2020, 4:59 PM IST

తెదేపా నేత మృతిపై ఈనాడు-ఈటీవీ భారత్​లో వచ్చిన కథనంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. సకాలంలో వైద్యం అందక హైదరాబాద్​ సనత్​నగర్‌కు చెందిన తెదేపా నేత పి.రామ్ కుమార్ మృతి చెందిన ఘటన ఈనాడు- ఈటీవీ భారత్​లో 'ఆసుపత్రులన్నీ తిరిగేలోపే..' శీర్షికన ప్రచురితమైంది.

ఈ కథనంపై స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సూమోటోగా కేసును స్వీకరించింది. ఈ నిర్లక్ష్యానికి కారకులు ఎవరో... అసలేం జరిగిందో లోతుగా విచారణ జరిపి ఆగస్టు 21 లోపు నివేదిక సమర్పించాలని ఛాతి ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు నోటీసులు జారీ చేసింది.

ఇదీ చూడండి: 35 ప్యాకెట్ల గంజాయి స్వాధీనం.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

తెదేపా నేత మృతిపై ఈనాడు-ఈటీవీ భారత్​లో వచ్చిన కథనంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. సకాలంలో వైద్యం అందక హైదరాబాద్​ సనత్​నగర్‌కు చెందిన తెదేపా నేత పి.రామ్ కుమార్ మృతి చెందిన ఘటన ఈనాడు- ఈటీవీ భారత్​లో 'ఆసుపత్రులన్నీ తిరిగేలోపే..' శీర్షికన ప్రచురితమైంది.

ఈ కథనంపై స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సూమోటోగా కేసును స్వీకరించింది. ఈ నిర్లక్ష్యానికి కారకులు ఎవరో... అసలేం జరిగిందో లోతుగా విచారణ జరిపి ఆగస్టు 21 లోపు నివేదిక సమర్పించాలని ఛాతి ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు నోటీసులు జారీ చేసింది.

ఇదీ చూడండి: 35 ప్యాకెట్ల గంజాయి స్వాధీనం.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.