ETV Bharat / state

జవాన్​లు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం: మహమూద్​ అలీ

ఛత్తీస్​గఢ్​ బీజాపుర్​ ఎన్​కౌంటర్​ ఘటనలో జవాన్​లు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని హోంమంత్రి మహమూద్​ అలీ విచారం వ్యక్తం చేశారు. అమరుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

author img

By

Published : Apr 4, 2021, 9:01 PM IST

home minister
ఛత్తీస్​గఢ్ ఘటనపై హోంమంత్రి విచారం

ఛత్తీస్​గఢ్​లో మావోయిస్టుల దుశ్చర్యపై హోంమంత్రి మహమూద్ అలీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మావోల కాల్పుల్లో జవాన్​లు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు.

అదే రాష్ట్రంలో గత నెలలో మావోయిస్టుల దాడిలో ఐదుగురు భద్రతా సిబ్బంది అసువులు బాసిన ఘటన మరువకముందే.. తిరిగి ఈ ఘటన చోటుచేసుకోవడం తనను కలచివేసిందన్నారు. జవానుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

ఛత్తీస్​గఢ్​లో మావోయిస్టుల దుశ్చర్యపై హోంమంత్రి మహమూద్ అలీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మావోల కాల్పుల్లో జవాన్​లు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు.

అదే రాష్ట్రంలో గత నెలలో మావోయిస్టుల దాడిలో ఐదుగురు భద్రతా సిబ్బంది అసువులు బాసిన ఘటన మరువకముందే.. తిరిగి ఈ ఘటన చోటుచేసుకోవడం తనను కలచివేసిందన్నారు. జవానుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

ఇదీ చూడండి: జవాన్లపై 400 మంది నక్సలైట్ల ముప్పేట దాడి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.