ETV Bharat / state

జియాగూడ డంపింగ్​ యార్డుపై నివేదిక ఇవ్వండి: హైకోర్టు - తెలంగాణ వార్తలు

జియాగూడ డంపింగ్​ యార్డుపై నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, పీసీబీని హైకోర్టు ఆదేశించింది. స్థానికుడు పవన్​ కస్తూరి రాసిన లేఖపై విచారణ చేపట్టింది.

TELANGANA HIGH COURT
జియాగూడ డంపింగ్​ యార్డుపై నివేదిక ఇవ్వండి: హైకోర్టు
author img

By

Published : Jan 8, 2021, 10:23 PM IST

హైదరాబాద్​లోని జియాగూడ డంపింగ్ యార్డు స్థానికులకు తీవ్ర ఇబ్బందిగా మారిందన్న లేఖను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. జనావాసాల మధ్య డంపింగ్ యార్డు నుంచి వెలుపడుతున్న దుర్వాసన వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారని స్థానికుడు పవన్ కస్తూరి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి లేఖ రాశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ధర్మాసనం విచారణ చేపట్టింది. నాలుగు వారాల్లో క్షేత్రస్థాయి నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని, జీహెచ్ఎంసీ, పీసీబీని హైకోర్టు ఆదేశించింది.

హైదరాబాద్​లోని జియాగూడ డంపింగ్ యార్డు స్థానికులకు తీవ్ర ఇబ్బందిగా మారిందన్న లేఖను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. జనావాసాల మధ్య డంపింగ్ యార్డు నుంచి వెలుపడుతున్న దుర్వాసన వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారని స్థానికుడు పవన్ కస్తూరి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి లేఖ రాశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ధర్మాసనం విచారణ చేపట్టింది. నాలుగు వారాల్లో క్షేత్రస్థాయి నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని, జీహెచ్ఎంసీ, పీసీబీని హైకోర్టు ఆదేశించింది.

ఇవీచూడండి: ధర్మాన్ని పరిరక్షించాలి.. పరీక్షించకూడదు: సచ్చిదానంద స్వామి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.