- దిల్లీ మద్యం కేసులో నిందితుల బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ
- విజయ్నాయర్, అభిషేక్ బోయిన్పల్లి బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ
- ఇద్దరు నిందితుల బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసిన సీబీఐ
- పిటిషన్పై విచారణను ఈనెల 22కి వాయిదా వేసిన దిల్లీ హైకోర్టు
- సీబీఐ పిటిషన్పై కౌంటర్ వేసిన విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్పల్లి
- గత వారం విచారణలో సీబీఐ కోర్టు ఇచ్చిన బెయిల్పై స్టేకు నిరాకరణ
- స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ నిందితులకు నోటీసులు ఇచ్చిన హైకోర్టు
- దక్షిణ భారత్ నుంచి దిల్లీకి రూ.30 కోట్లు వచ్చిందన్న సీబీఐ
- నగదు ప్రభావవంతమైన వ్యక్తులకు చేరిందని హైకోర్టుకు తెలిపిన సీబీఐ
- దర్యాప్తు సున్నితమైన దశలో ఉందన్న దర్యాప్తు సంస్థ
- సీబీఐ కోర్టు మంజూరు చేసిన బెయిల్ ఆదేశాలపై స్టే కోరిన దర్యాప్తు సంస్థ
- విచారణను వాయిదా వేయాలని కోరిన సీబీఐ, విజయ్ తరఫు లాయర్లు
- కేసు విచారణను ఈనెల 22కి వాయిదా వేసిన దిల్లీ హైకోర్టు
ఇవీ చదవండి: