ETV Bharat / state

రాష్ట్రంలో వైద్య సేవలపై మంత్రి ఈటల సమీక్ష - రాష్ట్రంలో వైద్య సేవలపై మంత్రి ఈటల రాజేందర్​ సమీక్ష

నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పీహెచ్​సీలు, సిబ్బంది పనితీరుపై మంత్రి ఈటల సమీక్ష నిర్వహించారు. ఆశా కార్యకర్తలకు, ఏఎన్‌ఎంలకు వైద్య చికిత్సలో శిక్షణ ఇప్పించాలని ఆదేశించారు.

రాష్ట్రంలో వైద్య సేవలపై మంత్రి ఈటల సమీక్ష
author img

By

Published : Oct 25, 2019, 10:26 AM IST

పేదలకు మెరుగైన వైద్యం అందించే ప్రక్రియలో భాగంగా మంత్రి ఈటల రాజేందర్​... పీహెచ్​సీలు, సిబ్బంది పనితీరును సమీక్షించారు. ప్రభుత్వ పథకాలను ఆశా వర్కర్లు, ఏఎన్​ఎంలు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వైద్య చికిత్సలో వారికి శిక్షణ ఇప్పించాలని అధికారులను ఆదేశించారు. పీహెచ్​సీలో పనిచేస్తున్న సిబ్బందిని క్రమబద్దీకరించే చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్, జిల్లా సీనియర్ డేటా ప్రోగ్రామింగ్ అధికారులు పాల్గొన్నారు.

పేదలకు మెరుగైన వైద్యం అందించే ప్రక్రియలో భాగంగా మంత్రి ఈటల రాజేందర్​... పీహెచ్​సీలు, సిబ్బంది పనితీరును సమీక్షించారు. ప్రభుత్వ పథకాలను ఆశా వర్కర్లు, ఏఎన్​ఎంలు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వైద్య చికిత్సలో వారికి శిక్షణ ఇప్పించాలని అధికారులను ఆదేశించారు. పీహెచ్​సీలో పనిచేస్తున్న సిబ్బందిని క్రమబద్దీకరించే చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్, జిల్లా సీనియర్ డేటా ప్రోగ్రామింగ్ అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: నిమ్స్​ను అత్యున్నత ఆస్పత్రిగా తీర్చిదిద్దుతాం: ఈటల

Tg_hyd_07_24_etela_review_on_phcs_av_3180198 Reporter : ramya Note: photos to desk whatsapp ( ) నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించే ప్రక్రియలో భాగంగా మంత్రి ఈటెల.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పిహెచ్ సి లు, సిబ్బంది పనితీరుపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ ,పది జిల్లాల్లో పనిచేస్తున్న సీనియర్ డేటా ప్రోగ్రామింగ్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలను ఆశా వర్కర్ లు, ఏ ఎన్ ఎం లు పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారని ఈ సందర్భంగా మంత్రి అభిప్రాయపడ్డారు. అదేవిషంగా ఆశా వర్కర్ లు, ఏ ఎన్ ఎం లకు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వైద్య చికిత్సల పై శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. పిహెచ్ సి లో పని చేస్తున్న సిబ్బందిని క్రమబద్దీకరించే దిశగా చర్యలు చేపట్టనున్నట్టు మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు......vis

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.