ETV Bharat / state

గురుకుల సొసైటీల్లో ఉద్యోగాల భర్తీకి చర్యలు - టీజీటీ పోస్టులు

రాష్ట్రంలో గురుకుల సొసైటీల్లో ఉద్యోగాల భర్తీకి అధికారులు చర్యలు ప్రారంభించారు. సర్వీసు నిబంధనల మేరకు సిద్ధం చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటికే సొసైటీల నుంచి ప్రతిపాదనలు గురుకుల బోర్డుకు చేరిన నేపథ్యంలో వచ్చే నెలలోనే ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.

గురుకుల ఉద్యోగాలు
author img

By

Published : Sep 7, 2019, 6:28 AM IST

గురుకుల సొసైటీల్లో ఉద్యోగాల భర్తీకి చర్యలు

రాష్ట్రంలో గురుకుల సొసైటీల్లో ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ల జారీకి కసరత్తు మొదలైంది. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం గురుకులాల్లో సర్వీసు నిబంధనలను బోర్డు సిద్ధం చేయగా వాటిని ప్రభుత్వం ఆమోదించింది. బీసీ గురుకుల సొసైటీల్లో 135 జూనియర్​ అసిస్టెంట్​ ఉద్యోగాలతో పాటు మిగతా సొసైటీల్లో ఉపాధ్యాయేతర బ్యాక్​లాగ్​ పోస్టులకు కలిపి ప్రకటన ఇవ్వనుంది. ఇప్పటికే సొసైటీల నుంచి ప్రతిపాదనలు గురుకుల బోర్డుకు చేరుకున్నాయి.

మిగిలిన ఉద్యోగాలకు ప్రతిపాదనలు

టీజీటీ, స్టాఫ్​నర్సు, లైబ్రేరియన్​ తదితర ఉద్యోగాలకు ప్రతిపాదనలు రూపొందించే పనిలో సొసైటీలు ఉన్నాయి. ఇందుకు తగిన ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. వీటిని ఈ నెలాఖరులోగా బోర్డుకు చేరేలా చేస్తున్నారు. ఒక్క బీసీ గురుకుల సొసైటీ పరిధిలోనే దాదాపు 6 వేల ఉద్యోగాలు వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. ప్రతిపాదనల ప్రక్రియ పూర్తైతే వచ్చే నెలలో ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. జూనియర్​ అసిస్టెంట్​, టైపిస్టు ఉద్యోగాలకు ఉమ్మడి పరీక్ష నిర్వహించి భర్తీ బాధ్యతను కలెక్టర్లకు అప్పగించనున్నట్లు తెలిసింది.

ఇదీ చూడండి : చంద్రయాన్​-2: తెలుసుకోవాల్సిన విషయాలు

గురుకుల సొసైటీల్లో ఉద్యోగాల భర్తీకి చర్యలు

రాష్ట్రంలో గురుకుల సొసైటీల్లో ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ల జారీకి కసరత్తు మొదలైంది. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం గురుకులాల్లో సర్వీసు నిబంధనలను బోర్డు సిద్ధం చేయగా వాటిని ప్రభుత్వం ఆమోదించింది. బీసీ గురుకుల సొసైటీల్లో 135 జూనియర్​ అసిస్టెంట్​ ఉద్యోగాలతో పాటు మిగతా సొసైటీల్లో ఉపాధ్యాయేతర బ్యాక్​లాగ్​ పోస్టులకు కలిపి ప్రకటన ఇవ్వనుంది. ఇప్పటికే సొసైటీల నుంచి ప్రతిపాదనలు గురుకుల బోర్డుకు చేరుకున్నాయి.

మిగిలిన ఉద్యోగాలకు ప్రతిపాదనలు

టీజీటీ, స్టాఫ్​నర్సు, లైబ్రేరియన్​ తదితర ఉద్యోగాలకు ప్రతిపాదనలు రూపొందించే పనిలో సొసైటీలు ఉన్నాయి. ఇందుకు తగిన ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. వీటిని ఈ నెలాఖరులోగా బోర్డుకు చేరేలా చేస్తున్నారు. ఒక్క బీసీ గురుకుల సొసైటీ పరిధిలోనే దాదాపు 6 వేల ఉద్యోగాలు వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. ప్రతిపాదనల ప్రక్రియ పూర్తైతే వచ్చే నెలలో ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. జూనియర్​ అసిస్టెంట్​, టైపిస్టు ఉద్యోగాలకు ఉమ్మడి పరీక్ష నిర్వహించి భర్తీ బాధ్యతను కలెక్టర్లకు అప్పగించనున్నట్లు తెలిసింది.

ఇదీ చూడండి : చంద్రయాన్​-2: తెలుసుకోవాల్సిన విషయాలు

Intro:TG_ADB_13_06_CURRENCY GANAPATHI_AV_TS10032


Body:గణపతి నవరాత్రుల లో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయం లో లో ఉన్న ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపంలో శుక్రవారం రోజున గణనాథుడు లక్ష్మీ గణపతి గా భక్తులకు దర్శనం ఇచ్చారు.

లంబోదర ని రూపాయి నాణాలను మొదలుకొని రెండు వేల రూపాయల వరకు నోట్లతో అలంకరణ చేశారు. కరెన్సీ తో అలంకరించిన గణేష్ మండపాన్ని తిలకించేందుకు భక్తులు బారులు తీరి చరవాణి లలో స్వీయ చిత్రీకరించనున్నారు.
భారత దేశ ప్రజలందరూ శుభప్రదంగా అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని నిర్వాహకులు స్వామి వారిని డబ్బులతో అలంకరించిన ట్లు తెలిపారు. తమ ఆర్యవైశ్య సంఘం నుంచి 16 లక్షల 16 వేల 16 వందల 16 రూపాయలను సేకరించి గణనాధుని లక్ష్మీ గణపతి గా అలంకరించమని నిర్వాహకులు తెలియజేశారు. నవరాత్రులలో లంబోదర ని రోజుకొక రూపంలో అలంకరణ చేస్తామని ఆర్యవైశ్య సంఘం సభ్యులు తెలిపారు.

బైట్: ముఖేష్, ఆర్యవైశ్య వినాయక మండపం నిర్వాహకుడు


Conclusion:రిపోర్టర్: మైదం సంతోష్
మంచిర్యాల జిల్లా కేంద్రం,
సెల్ నెంబర్: 9 8 6 6 9 6 6 5 1 6
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.