ETV Bharat / state

ముషీరాబాద్​లో సాదాసీదాగా గురుపౌర్ణమి వేడకలు

author img

By

Published : Jul 5, 2020, 3:01 PM IST

హైదరాబాద్​ ముషీరాబాద్ నియోజకవర్గంలో గురుపౌర్ణమి వేడుకలు కరోనా ప్రభావం వల్ల నిరాడంబరంగా జరిగాయి. భక్తులు లేక ఆలయాలు వెలవెలబోయాయి.

guru poornima celebrations at musheerabad hyderabad
ముషీరాబాద్​లో సాదాసీదాగా గురుపౌర్ణమి వేడకలు

హైదరాబాద్​ ముషీరాబాద్ నియోజకవర్గంలో గురుపౌర్ణమి వేడుకలను అత్యంత భక్తి ప్రపత్తుల మధ్య భక్తులు నిరాడంబరంగా నిర్వహించుకున్నారు. నియోజకవర్గంలోని రాంనగర్, ముషీరాబాద్, గాంధీనగర్, అడిక్​మెట్, బోలక్​పూర్ డివిజన్లలోని సాయిబాబా దేవాలయాల్లో గురుపౌర్ణమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి.

భక్తులు భౌతిక దూరం పాటిస్తూ దైవ దర్శనం చేసుకున్నారు. ఆలయ నిర్వాహకులు జాగ్రత్తల నడుమ ప్రత్యేక ఏర్పట్లు చేశారు. బాగ్​లింగంపల్లిలోని సాయి మందిరంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

హైదరాబాద్​ ముషీరాబాద్ నియోజకవర్గంలో గురుపౌర్ణమి వేడుకలను అత్యంత భక్తి ప్రపత్తుల మధ్య భక్తులు నిరాడంబరంగా నిర్వహించుకున్నారు. నియోజకవర్గంలోని రాంనగర్, ముషీరాబాద్, గాంధీనగర్, అడిక్​మెట్, బోలక్​పూర్ డివిజన్లలోని సాయిబాబా దేవాలయాల్లో గురుపౌర్ణమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి.

భక్తులు భౌతిక దూరం పాటిస్తూ దైవ దర్శనం చేసుకున్నారు. ఆలయ నిర్వాహకులు జాగ్రత్తల నడుమ ప్రత్యేక ఏర్పట్లు చేశారు. బాగ్​లింగంపల్లిలోని సాయి మందిరంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇవీ చూడండి: కరోనా చికిత్సపై భయం... నమ్మకం పెంచే పనిలో ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.