ETV Bharat / state

గుంటూరు జిల్లాలో ఆర్మీ ఉద్యోగి కాల్పుల కలకలం - gun-fire-in-guntoor-district

.

gun fire
గుంటూరు జిల్లాలో ఆర్మీ ఉద్యోగి కాల్పుల కలకలం
author img

By

Published : Feb 22, 2020, 10:26 AM IST

గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం నడింపల్లిలో కాల్పులు కలకలం సృష్టించాయి. రమాదేవి అనే మహిళపై సైనికోద్యోగి బాలాజీ కాల్పులు జరిపాడు. ఆమె కుమార్తెను ప్రేమిస్తున్నానంటూ గత కొంత కాలంగా బాలాజీ వెంటపడుతున్నాడు. ఇందుకు ఆమె నిరాకరించిన కారణంగా.. ఇవాళ తెల్లవారుజామున ఇంటికి వచ్చి కాల్పులు జరిపాడు. తుపాకీ చూసి అప్రమత్తమై పక్కకు జరిగిన రమాదేవి ప్రాణాలతో బయటపడింది. ప్రస్తుతం బాలాజీ పరారీలో ఉన్నాడు. అతనికి సహకరించిన ఆటో డ్రైవర్​ను పోలీసులు అరెస్ట్ చేశారు.

గుంటూరు జిల్లాలో ఆర్మీ ఉద్యోగి కాల్పుల కలకలం

గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం నడింపల్లిలో కాల్పులు కలకలం సృష్టించాయి. రమాదేవి అనే మహిళపై సైనికోద్యోగి బాలాజీ కాల్పులు జరిపాడు. ఆమె కుమార్తెను ప్రేమిస్తున్నానంటూ గత కొంత కాలంగా బాలాజీ వెంటపడుతున్నాడు. ఇందుకు ఆమె నిరాకరించిన కారణంగా.. ఇవాళ తెల్లవారుజామున ఇంటికి వచ్చి కాల్పులు జరిపాడు. తుపాకీ చూసి అప్రమత్తమై పక్కకు జరిగిన రమాదేవి ప్రాణాలతో బయటపడింది. ప్రస్తుతం బాలాజీ పరారీలో ఉన్నాడు. అతనికి సహకరించిన ఆటో డ్రైవర్​ను పోలీసులు అరెస్ట్ చేశారు.

గుంటూరు జిల్లాలో ఆర్మీ ఉద్యోగి కాల్పుల కలకలం

ఇదీ చదవండి:

సిట్ కాదు.. సీబీఐతో విచారణ జరిపించండి: ఎంపీ గల్లా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.