ETV Bharat / state

వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం

author img

By

Published : Apr 2, 2020, 5:46 PM IST

Updated : Apr 2, 2020, 8:49 PM IST

హైదరాబాద్ భరత్​నగర్​లో సీతా రాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలందరికీ విముక్తి లభించాలని కోరుకున్నట్లు ఆలయ అర్చకులు శ్రీరంగం రామానుజాచార్యులు, బలరామకృష్ణ, వెంకట గోపాల రత్నమాచార్యులు పేర్కొన్నారు.

జానకీ రామ కల్యాణం వైభోగమే
జానకీ రామ కల్యాణం వైభోగమే

హైదరాబాద్ భరత్‌ నగర్‌లోని హరిహర క్షేత్ర దేవాలయంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భక్తులెవరూ లేకుండానే జానకీ రాముల కల్యాణోత్సవం నిర్వహించారు. కరోనా వైరస్‌ మహమ్మారిని నివారించడానికే కల్యాణాన్ని భక్తులు లేకుండా జరిపించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఆలయ అర్చకులు శ్రీరంగం రామానుజాచార్యులు, బలరామకృష్ణ, వెంకట గోపాల రత్నమాచార్యులు వెల్లడించారు.

హైదరాబాద్ భరత్‌ నగర్‌లోని హరిహర క్షేత్ర దేవాలయంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భక్తులెవరూ లేకుండానే జానకీ రాముల కల్యాణోత్సవం నిర్వహించారు. కరోనా వైరస్‌ మహమ్మారిని నివారించడానికే కల్యాణాన్ని భక్తులు లేకుండా జరిపించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఆలయ అర్చకులు శ్రీరంగం రామానుజాచార్యులు, బలరామకృష్ణ, వెంకట గోపాల రత్నమాచార్యులు వెల్లడించారు.

జానకీ రామ కల్యాణం వైభోగమే

ఇవీ చూడండి : రామయ తండ్రీ... ఓ రామయ తండ్రీ...

Last Updated : Apr 2, 2020, 8:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.