ప్రముఖ డబ్బింగ్ కళాకారుడు ఘంటసాల రత్నకుమార్ మృతిపట్ల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రత్నకుమార్ మరణం దక్షిణ భారత చలనచిత్ర రంగానికి తీరని లోటని అన్నారు.
ఆయన మృతి పట్ల గవర్నర్ సంతాపం తెలిపారు. రత్నకుమార్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఇదీ చదవండి: Ghantasala: ఘంటసాల రెండో కుమారుడు మృతి