ETV Bharat / state

అదనపు తరగతి గదుల నిర్మాణానికి ప్రభుత్వ అనుమతి

author img

By

Published : Mar 19, 2021, 7:50 PM IST

పాఠశాలల్లో అదనపు తరగతి గదులను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Government permission for construction of additional classrooms
అదనపు తరగతి గదుల నిర్మాణానికి ప్రభుత్వ అనుమతి

15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి పాఠశాలల్లో అదనపు తరగతి గదులను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. బడ్జెట్​లో ఈ మారు జడ్పీ, ఎంపీపీలకూ నిధులు కేటాయించారు. ఫలితంగా ఆర్థిక సంఘం నిధులతో అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం జిల్లా, మండల ప్రజాపరిషత్​లకు అనుమతి ఇచ్చింది.

తద్వారా పాఠశాలల్లో అదనపు వసతులను కల్పించే వెసులుబాటు లభించనుంది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి పాఠశాలల్లో అదనపు తరగతి గదులను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. బడ్జెట్​లో ఈ మారు జడ్పీ, ఎంపీపీలకూ నిధులు కేటాయించారు. ఫలితంగా ఆర్థిక సంఘం నిధులతో అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం జిల్లా, మండల ప్రజాపరిషత్​లకు అనుమతి ఇచ్చింది.

తద్వారా పాఠశాలల్లో అదనపు వసతులను కల్పించే వెసులుబాటు లభించనుంది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చూడండి: 82 మంది విద్యార్థులు, సిబ్బందికి కరోనా పాజిటివ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.