ETV Bharat / state

హాండ్​ బాల్​ లీగ్​ క్రీడకు గవర్నింగ్​ కౌన్సిల్​ ఛైర్మన్​ నియామకం - ఇండియన్​ ప్రీమియర్​ హాండ్​ బాల్​ లీగ్​

ఇండియన్​ ప్రీమియర్​ హాండ్​ బాల్​ లీగ్​ క్రీడకు అర్శన పల్లి జగన్​ మోహన్​ రావును గవర్నింగ్​ కౌన్సిల్​ ఛైర్మన్​గా ఫెడరేషన్​ నియమించింది. మార్చి 5 నుంచి 25 వరకు జైపూర్​లో జరగే పోటీలను నిర్వహించే బాధ్యతలను సంస్థ ఆయనకు ఆప్పగించింది.

హాండ్​ బాల్​ లీగ్​ క్రీడకు గవర్నింగ్​ కౌన్సిల్​ ఛైర్మన్​ నియామకం
హాండ్​ బాల్​ లీగ్​ క్రీడకు గవర్నింగ్​ కౌన్సిల్​ ఛైర్మన్​ నియామకం
author img

By

Published : Jan 18, 2020, 6:44 AM IST


దేశంలో ఇండియన్ క్రికెట్ ప్రీమియర్ లీగ్, ఇండియన్ కబాడీ లీగ్ తర్వాత అత్యంత ప్రతిష్ఠాత్మక క్రీడ అయిన ఇండియన్ ప్రీమియర్ హాండ్ బాల్ లీగ్​. ఈ క్రీడకు తెలంగాణకు చెందిన అర్శన పల్లి జగన్ మోహన్ రావును గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్​గా హ్యాండ్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నియమించింది. ప్రస్థుతం హ్యాండ్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్​గా వ్యవహరిస్తున్న జగన్ మోహన్ రావుకు ఈ అత్యున్న గుర్తింపు దక్కినందున రాష్ట్ర క్రీడాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

జైపూర్​లో పోటీలు..

తెలుగు రాష్ట్రాల్లో హ్యాండ్ బాల్ క్రీడకు ప్రాచుర్యాన్ని కల్పిస్తున్న జగన్ మోహన్ రావుకు మార్చి 5 నుంచి 25 వరకు జైపూర్​లో జరిగే ప్రీమియర్ హ్యాండ్ బాల్ లీగ్ ఇండియా పోటీలు నిర్వహించే బాధ్యతలు అప్పగించింది. ఇందులో తెలంగాణ టైగర్స్, దిల్లీ, చెన్నై, లక్నో, ముంబయి, బెంగళూరు రాష్ట్రాల టీంలు ఈ ప్రీమియర్ లీగ్​లో పాల్గొననున్నాయి. జగన్ మోహన్ రావు నియామకంపై హ్యాండ్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ రామ సుబ్రమణి, జనరల్ సెక్రటరీ ఆనందేశ్వర్ పాండే అభినందించారు.

ఇవీ చూడండి: 'ఈటీవీ​ భారత్'​ను సందర్శించిన యూఎస్​ కాన్సుల్​ జనరల్​


దేశంలో ఇండియన్ క్రికెట్ ప్రీమియర్ లీగ్, ఇండియన్ కబాడీ లీగ్ తర్వాత అత్యంత ప్రతిష్ఠాత్మక క్రీడ అయిన ఇండియన్ ప్రీమియర్ హాండ్ బాల్ లీగ్​. ఈ క్రీడకు తెలంగాణకు చెందిన అర్శన పల్లి జగన్ మోహన్ రావును గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్​గా హ్యాండ్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నియమించింది. ప్రస్థుతం హ్యాండ్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్​గా వ్యవహరిస్తున్న జగన్ మోహన్ రావుకు ఈ అత్యున్న గుర్తింపు దక్కినందున రాష్ట్ర క్రీడాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

జైపూర్​లో పోటీలు..

తెలుగు రాష్ట్రాల్లో హ్యాండ్ బాల్ క్రీడకు ప్రాచుర్యాన్ని కల్పిస్తున్న జగన్ మోహన్ రావుకు మార్చి 5 నుంచి 25 వరకు జైపూర్​లో జరిగే ప్రీమియర్ హ్యాండ్ బాల్ లీగ్ ఇండియా పోటీలు నిర్వహించే బాధ్యతలు అప్పగించింది. ఇందులో తెలంగాణ టైగర్స్, దిల్లీ, చెన్నై, లక్నో, ముంబయి, బెంగళూరు రాష్ట్రాల టీంలు ఈ ప్రీమియర్ లీగ్​లో పాల్గొననున్నాయి. జగన్ మోహన్ రావు నియామకంపై హ్యాండ్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ రామ సుబ్రమణి, జనరల్ సెక్రటరీ ఆనందేశ్వర్ పాండే అభినందించారు.

ఇవీ చూడండి: 'ఈటీవీ​ భారత్'​ను సందర్శించిన యూఎస్​ కాన్సుల్​ జనరల్​

TG_HYD_10_18_HAND_BOLL_CHAIRMEN_AV_TS10008 Note: ఫీడ్ తాజా వాట్సప్ కి పంపాము ( )దేశంలో ఇండియన్ క్రికెట్ ప్రీమియర్ లీగ్, ఇండియన్ కబాడీ లీగ్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మక క్రీడ అయిన ఇండియన్ ప్రీమియర్ హాండ్ బాల్ లీగ్ కు తెలంగాణ కు చెందిన అర్శన పల్లి జగన్ మొహన్ రావు ను గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మెన్ గా హ్యాండ్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నియమించింది. ప్రస్థుతం హ్యాండ్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న జగన్ మొహన్ రావుకు ఈ అత్యున్న గుర్తింపు దక్కడంతో తెలంగాణ క్రీడాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో హ్యాండ్ బాల్ క్రీడకు ప్రాచుర్యాన్ని కల్పిస్తున్న జగన్ మొహన్ రావుకు మార్చి 5 నుండి 25 వరకు జైపూర్ లో జరిగే ప్రీమియర్ హ్యాండ్ బాల్ లీగ్ ఇండియా పోటీలు నిర్వహించే బాధ్యతలు అప్పగించింది. ఇందులో తెలంగాణ టైగర్స్, ఢిల్లీ, చెన్నై, లక్నో, ముంబయ్, బెంగళూర్ రాష్ట్రాల టీం లు ఈ ప్రీమియర్ లీగ్ లో పాల్గొననున్నాయి. జగన్ మొహన్ రావు నియామకం పై హ్యాండ్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ రామసుబ్రమణి, జనరల్ సెక్రటరీ ఆనందేశ్వర్ పాండే అభినందించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.