ETV Bharat / state

మెట్టుగూడ అయ్యప్ప ఆలయంలో గవర్నర్ పూజలు - tamila sai soundara rajan

​ గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ హైదరాబాద్​ మెట్టగూడలోని అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. కోటి కుంభాభిషేకం పూజల్లో పాల్గొన్నారు. ఆలయ కమిటీ గవర్నర్​కు​ స్వాగతం పలికారు. తమిళిసైతో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ తదితర నాయకులు ఉన్నారు.

governer tamili sai at ayyappa temple in hyderabad
మెట్టుగూడ అయ్యప్ప ఆలయంలో గవర్నర్ పూజలు
author img

By

Published : Jan 30, 2020, 12:15 PM IST

హైదరాబాద్​ మెట్టుగూడ అయ్యప్ప ఆలయంలో 12 సంవత్సరాలకోసారి జరిగే కోటి కుంభాభిషేకం పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరయ్యారు.

గవర్నర్ రాకతో ఆలయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. తమిళిసైతో పాటు భాజపా కె.లక్ష్మణ్​ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ప్రత్యేక దర్శనం వద్దని... సామాన్య భక్తులతో కలిసి దర్శంచుకొని తమిళిసై అందరికీ ఆదర్శంగా నిలిచారు.

మెట్టుగూడ అయ్యప్ప ఆలయంలో గవర్నర్ పూజలు

ఇదీ చూడండి : మేడారం జాతరకు రావాలని మంత్రి కేటీఆర్​కు ఆహ్వానం

హైదరాబాద్​ మెట్టుగూడ అయ్యప్ప ఆలయంలో 12 సంవత్సరాలకోసారి జరిగే కోటి కుంభాభిషేకం పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరయ్యారు.

గవర్నర్ రాకతో ఆలయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. తమిళిసైతో పాటు భాజపా కె.లక్ష్మణ్​ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ప్రత్యేక దర్శనం వద్దని... సామాన్య భక్తులతో కలిసి దర్శంచుకొని తమిళిసై అందరికీ ఆదర్శంగా నిలిచారు.

మెట్టుగూడ అయ్యప్ప ఆలయంలో గవర్నర్ పూజలు

ఇదీ చూడండి : మేడారం జాతరకు రావాలని మంత్రి కేటీఆర్​కు ఆహ్వానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.