ETV Bharat / state

బంగారం దుకాణంలో భారీ చోరీ.. పోలీసుల విచారణ - gold chori in nandyala news updates

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా నంద్యాల మెయిన్ బజార్ అమ్మవారి శాల సమీపంలోని బంగారు దుకాణంలో బుధవారం రాత్రి భారీ చోరీ జరిగింది. శ్రీ నిమిషాంబ జ్యూయెలర్స్‌లో దాదాపు 3 కిలోల బంగారం, రూ.5 లక్షల నగదును దుండగులు అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బంగారం దుకాణంలో భారీ చోరీ.. పోలీసుల విచారణ
author img

By

Published : Nov 7, 2019, 4:16 PM IST

బంగారం దుకాణంలో భారీ చోరీ.. పోలీసుల విచారణ

బంగారం దుకాణంలో భారీ చోరీ.. పోలీసుల విచారణ

ఇవీ చదవండి: మహా' ప్రభుత్వ ఏర్పాటు తుది నిర్ణయం ఠాక్రేదే: సేన

Intro:ap_knl_21_07_chori_in_gold_shop_av_AP10058
యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాల మెయిన్ బజార్ అమ్మవారి శాల సమీపంలోని బంగారు దుకాణంలో చోరీ జరిగింది. శ్రీ నిమిసాంబ జ్యూవెలర్స్ లో దుండగులు ప్రవేశించి 3 కిలోల బంగారు, రూ .5 లక్షల నగదు అపహరించుకొని వెళ్లారు. సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు విచారణ చేపట్టారు.


Body:బంగారు దుకాణం లో చోరీ


Conclusion:8008573804, సీసీ. నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.