ETV Bharat / state

రాజ్​భవన్​లో ఘనంగా కనుమ వేడుకలు

author img

By

Published : Jan 15, 2021, 8:57 PM IST

హైదరాబాద్​ రాజ్​భవన్​లో కనుమ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి గోపూజ చేశారు.

రాజ్​భవన్​లో ఘనంగా కనుమ వేడుకలు
రాజ్​భవన్​లో ఘనంగా కనుమ వేడుకలు

కనుమ పండుగ వేడుకలు రాజ్​భవన్​లో ఘనంగా నిర్వహించారు. రాజ్​భవన్​లోని గోశాలలో కుటుంబసభ్యులతో కలిసి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గోపూజ నిర్వహించారు. పిల్లలతో గవర్నర్ ఉత్సాహంగా గడిపారు. ఈ కార్యక్రమంలో రాజ్​భవన్ సిబ్బంది పాల్గొన్నారు. పశువుల విశిష్టత ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో పూజలు నిర్వహించినట్లు గవర్నర్ తెలిపారు.

గోమాతతో గవర్నర్
గోమాతతో గవర్నర్

ఈ సంవత్సరం రైతులకు కలిసివస్తుందని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి నివారణకు రేపటి నుంచి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తోందని పేర్కొన్నారు. కరోనా టీకా అత్యంత సురక్షితమని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్​భవన్ సిబ్బంది పాల్గొన్నారు.

గోపూజలో గవర్నర్
గోపూజలో గవర్నర్

ఇదీ చూడండి: ఓరుగల్లు మది మురిసే.. ఆకాశాన పతంగులు ఎగిరే..

కనుమ పండుగ వేడుకలు రాజ్​భవన్​లో ఘనంగా నిర్వహించారు. రాజ్​భవన్​లోని గోశాలలో కుటుంబసభ్యులతో కలిసి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గోపూజ నిర్వహించారు. పిల్లలతో గవర్నర్ ఉత్సాహంగా గడిపారు. ఈ కార్యక్రమంలో రాజ్​భవన్ సిబ్బంది పాల్గొన్నారు. పశువుల విశిష్టత ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో పూజలు నిర్వహించినట్లు గవర్నర్ తెలిపారు.

గోమాతతో గవర్నర్
గోమాతతో గవర్నర్

ఈ సంవత్సరం రైతులకు కలిసివస్తుందని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి నివారణకు రేపటి నుంచి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తోందని పేర్కొన్నారు. కరోనా టీకా అత్యంత సురక్షితమని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్​భవన్ సిబ్బంది పాల్గొన్నారు.

గోపూజలో గవర్నర్
గోపూజలో గవర్నర్

ఇదీ చూడండి: ఓరుగల్లు మది మురిసే.. ఆకాశాన పతంగులు ఎగిరే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.