ETV Bharat / state

నిత్యవసర సరకులు పంపిణీ చేసిన మేయర్​ - నిత్యవసర సరకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సుభాష్​ రెడ్డి

హైదరాబాద్​ రామంతపూర్​ డివిజన్​లో సుమారు 400 మంది పేదలకు నిత్యవసర సరకుల పంపిణీ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ మేయర్​ రామ్మోహన్​, ఎమ్మెల్యే సుభాష్​రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్​ మారెడ్డి శ్రీనివాస్​రెడ్డి ప్రారంభించారు. పేదలను ఆదుకునేందుకు ముందుకువచ్చిన మేడిపల్లి వినయ్​రెడ్డిని అభినందించారు.

ghmc mayor and mla subhash reddy inaugurated groceries distribution
నిత్యవసర సరకులు పంపిణీ చేసిన మేయర్​
author img

By

Published : Apr 19, 2020, 6:24 PM IST

హైదరాబాద్​ రామంతపూర్​ డివిజన్​లో జీహెచ్​ఎంసీ మేయర్​ రామ్మోహన్​, ఎమ్మెల్యే సుభాష్​రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్​ మారెడ్డి శ్రీనివాస్​రెడ్డి పర్యటించారు. మేడిపల్లి వినయ్​రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నిత్యవసర సరకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సుమారు 400 మంది పేదలకు వివిధ రకాల సరకులను అందించారు. ఈ సందర్భంగా వినయ్​రెడ్డిని మేయర్​ అభినందించారు. పేదల ఆకలి తీర్చేందుకు మరింత మంది దాతలు ముందుకు రావాలని ఆకాంక్షించారు.

హైదరాబాద్​ రామంతపూర్​ డివిజన్​లో జీహెచ్​ఎంసీ మేయర్​ రామ్మోహన్​, ఎమ్మెల్యే సుభాష్​రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్​ మారెడ్డి శ్రీనివాస్​రెడ్డి పర్యటించారు. మేడిపల్లి వినయ్​రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నిత్యవసర సరకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సుమారు 400 మంది పేదలకు వివిధ రకాల సరకులను అందించారు. ఈ సందర్భంగా వినయ్​రెడ్డిని మేయర్​ అభినందించారు. పేదల ఆకలి తీర్చేందుకు మరింత మంది దాతలు ముందుకు రావాలని ఆకాంక్షించారు.

ఇవీచూడండి: పంజాగుట్టలో రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.