ETV Bharat / state

టీటీడీ కల్యాణ మండపంలో భగవద్గీత పారాయణం - టీటీడీ కల్యాణమండపంలో భగవద్గీత పారాయణం

నేటితరానికి భగవద్గీత విశిష్టతను తెలియజేసే లక్ష్యంతో సంస్కృత భారతి నిర్వహించిన.. భగవద్గీత జయంతి ఉత్సవాలకు విశేష స్పందన లభించింది. హిమాయత్​నగర్​లోని టీటీడీ కల్యాణమండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళలు, చిన్నారులు భారీగా పాల్గొని గీతా పఠనం చేశారు.

geetha parayanam at ttd kalyana mandapam in hyderabad
టీటీడీ కల్యాణమండపంలో భగవద్గీత పారాయణం
author img

By

Published : Jan 5, 2020, 7:29 PM IST

హైదరాబాద్​ హిమాయత్​నగర్​లోని టీటీడీ కల్యాణ మండపంలో భగవద్గీత పారాయణం చేశారు. మహిళలు, చిన్నారులు భారీగా పాల్గొని గీతా పఠనం చేశారు. ఉదయం 10 నుంచి భగవద్గీతలోని 18 ఆధ్యాయాలను పారాయణం చేశారు. దాదాపు 1000 మందికి పైగా పాల్గొని భక్తి శ్రద్ధలతో గీతాసారాన్ని వివరించారు.

టీటీడీ కల్యాణమండపంలో భగవద్గీత పారాయణం

ఇవీ చూడండి: పురపోరుకు విడుదలైన ఓటర్ల తుది జాబితా ఇదే..

హైదరాబాద్​ హిమాయత్​నగర్​లోని టీటీడీ కల్యాణ మండపంలో భగవద్గీత పారాయణం చేశారు. మహిళలు, చిన్నారులు భారీగా పాల్గొని గీతా పఠనం చేశారు. ఉదయం 10 నుంచి భగవద్గీతలోని 18 ఆధ్యాయాలను పారాయణం చేశారు. దాదాపు 1000 మందికి పైగా పాల్గొని భక్తి శ్రద్ధలతో గీతాసారాన్ని వివరించారు.

టీటీడీ కల్యాణమండపంలో భగవద్గీత పారాయణం

ఇవీ చూడండి: పురపోరుకు విడుదలైన ఓటర్ల తుది జాబితా ఇదే..

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.