ETV Bharat / state

సాధారణ పేషంట్ల మధ్య స్వైన్​ ప్లూ రోగికి చికిత్స

author img

By

Published : Feb 19, 2020, 9:52 AM IST

గాంధీ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. మాములు పేషంట్ల మధ్య స్వైన్​ ప్లూ రోగికి చికిత్స అందిస్తున్నారు. ఇతరులకు స్వైన్​ సోకే ప్రమాదం ఉందని తెలిసినా అలానే చికిత్స చేస్తున్నారు. కనీసం మాస్క్​లు కూడా అందుబాటులో ఉంచలేదు.

Gandhi doctors negligence
గాంధీ ఆస్పత్రి

నిర్లక్ష్యానికి తార్కాణంగా మారింది గాంధీ ఆస్పత్రి. సాధారణ పేషంట్ల మధ్యలో స్వైన్ ప్లూ రోగికి బెడ్ కేటాయించారు. మిగతా పేషంట్లు ఉన్న వార్డులోనే స్వైన్ ఫ్లూతో బాధ పడుతున్న రోగికి చికిత్స అందిస్తున్నారు. కనీసం మాస్క్​లు కూడా అందుబాటులో ఉంచలేదు.

స్వైన్ ప్లూ పేషంట్ గర్భిణి అయినప్పటికీ వైద్యులు, నర్సులు పట్టించుకోవడంలేదని రోగి తరఫు వారు ఆరోపిస్తున్నారు. వైద్యులు, నర్సులు నిద్ర లేపిపితే కసురుకుంటున్నారని చెబుతున్నారు.

నిర్లక్ష్యానికి తార్కాణంగా మారింది గాంధీ ఆస్పత్రి. సాధారణ పేషంట్ల మధ్యలో స్వైన్ ప్లూ రోగికి బెడ్ కేటాయించారు. మిగతా పేషంట్లు ఉన్న వార్డులోనే స్వైన్ ఫ్లూతో బాధ పడుతున్న రోగికి చికిత్స అందిస్తున్నారు. కనీసం మాస్క్​లు కూడా అందుబాటులో ఉంచలేదు.

స్వైన్ ప్లూ పేషంట్ గర్భిణి అయినప్పటికీ వైద్యులు, నర్సులు పట్టించుకోవడంలేదని రోగి తరఫు వారు ఆరోపిస్తున్నారు. వైద్యులు, నర్సులు నిద్ర లేపిపితే కసురుకుంటున్నారని చెబుతున్నారు.

గాంధీ ఆస్పత్రి

ఇదీ చూడండి : జాతి వైరం మరిచే... స్నేహానికి నిదర్శనంగా నిలిచే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.