ETV Bharat / state

పని-విద్య సదస్సు

author img

By

Published : Feb 26, 2019, 11:27 PM IST

మహాత్మ గాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్​లో రేపటి నుంచి రెండు రోజులపాటు జాతీయ సదస్సు నిర్వహించనున్నారు.

ఎమ్​హెచ్​ఆర్​డీలో గాంధీ జయంతి ఉత్సవాలు

ఉన్నత విద్య వ్యవస్థకు గ్రామాలకు మధ్య అంతరం పెరిగిందని మహాత్మ గాంధీ గ్రామీణ విద్య మండలి కార్యదర్శి మురళి మనోహర్ అన్నారు. మహాత్మ గాంధీ 150వ జయంతి వేడుకల సందర్భంగా రేపటి నుంచి రెండు రోజల పాటు పని-విద్య అనే అంశంపై హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దేశంలోని అన్ని యూనివర్సిటీల నుంచి అధ్యాపకులు పాల్గొంటారని పేర్కొన్నారు. ముగింపు సమావేశాలకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరు అవుతారని నిర్వాహకులు తెలిపారు.

ఉన్నత విద్య వ్యవస్థకు గ్రామాలకు మధ్య అంతరం పెరిగిందని మహాత్మ గాంధీ గ్రామీణ విద్య మండలి కార్యదర్శి మురళి మనోహర్ అన్నారు. మహాత్మ గాంధీ 150వ జయంతి వేడుకల సందర్భంగా రేపటి నుంచి రెండు రోజల పాటు పని-విద్య అనే అంశంపై హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దేశంలోని అన్ని యూనివర్సిటీల నుంచి అధ్యాపకులు పాల్గొంటారని పేర్కొన్నారు. ముగింపు సమావేశాలకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరు అవుతారని నిర్వాహకులు తెలిపారు.

ఇవీ చదవండి:ఎన్జీవోలతో భాజపా సమావేశం

Intro:FILE NAME:HYD_TG_81_26_CHIRUTHA SANCHARAM_PKG_C13

A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM


#యాచారం లో చిరుత కలకలం.
#కొత్తపల్లి, మేడిపల్లి అటవీ ప్రాంతాలలో సంచారం, వరుసగా మందల పై దాడులు.
#భయాందోళనలో రైతులు, చిరుతన పట్టుకునేందుకు బోనులను ఏర్పాటు చేసిన అటవీశాఖ అధికారులు.


యాంకర్: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి, మేడిపల్లి అటవీ ప్రాంతాలలో గత కొంతకాలంగా చిరుత సంచారం కలకలం రేపుతుంది. పశువుల పై, మేకల మందుల పై దాడులకు పాల్పడుతుండటంతో ఆ ప్రాంత రైతులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. గత రెండు నెలల నుండి ఈ అటవీ ప్రాంతంలో దాడులు ఎక్కువైనాయి .మేకలు, ఆవు దూడలు చంపి పొట్టనపెట్టుకుంది. ఈ చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు అక్కడ అక్కడ నాలుగు బోన్ లను ఏర్పాటు చేయడం జరిగింది. అయినా ఫలితం లేకుండా పోయింది .చుట్టుపక్కల పూర్తిగా అటవీ ప్రాంతం ఉండడంతో చిరుత ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందో తెలియని పరిస్థితుల్లో అధికారులు, రైతులు ఉన్నారు. తమ వ్యవసాయ పొలం వద్ద కు వెళ్లాలంటే రైతులు భయపడుతున్నారు. చిరుత ఎక్కడి నుంచి వచ్చి తమపై దాడి చేస్తుందని ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు తాత్కాలికంగా బొన్లు ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తమకున్న మూగజీవాలను కాపాడటం కోసం రాత్రిళ్లు గుంపులుగా తిరుగుతున్నామని రైతులు తెలిపారు. పొలం వద్దకు కూలి పనుల కోసం గ్రామస్తులు రావడం లేదని తెలిపారు.ఇప్పటికైనా అధికారులు ఎక్కువ శ్రద్ద తీసుకొని చిరుతను పట్టుకోవాలని,పశువులపై దాడులు చేస్తున్న చిరుత ముందుముందు మనుషులపై కూడా దాడిచేస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

బైట్:
1.ఐలయ్య(రైతు కొత్తపల్లి)
2.బుజ్జమ(మహిళ రైతు కొత్తపల్లి)
3.హాబీబ్ (సర్పంచ్ కొత్తపల్లి)



Body:FILE NAME:HYD_TG_81_26_CHIRUTHA SANCHARAM_PKG_C13

A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM


#యాచారం లో చిరుత కలకలం.
#కొత్తపల్లి, మేడిపల్లి అటవీ ప్రాంతాలలో సంచారం, వరుసగా మందల పై దాడులు.
#భయాందోళనలో రైతులు, చిరుతన పట్టుకునేందుకు బోనులను ఏర్పాటు చేసిన అటవీశాఖ అధికారులు.


యాంకర్: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి, మేడిపల్లి అటవీ ప్రాంతాలలో గత కొంతకాలంగా చిరుత సంచారం కలకలం రేపుతుంది. పశువుల పై, మేకల మందుల పై దాడులకు పాల్పడుతుండటంతో ఆ ప్రాంత రైతులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. గత రెండు నెలల నుండి ఈ అటవీ ప్రాంతంలో దాడులు ఎక్కువైనాయి .మేకలు, ఆవు దూడలు చంపి పొట్టనపెట్టుకుంది. ఈ చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు అక్కడ అక్కడ నాలుగు బోన్ లను ఏర్పాటు చేయడం జరిగింది. అయినా ఫలితం లేకుండా పోయింది .చుట్టుపక్కల పూర్తిగా అటవీ ప్రాంతం ఉండడంతో చిరుత ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందో తెలియని పరిస్థితుల్లో అధికారులు, రైతులు ఉన్నారు. తమ వ్యవసాయ పొలం వద్ద కు వెళ్లాలంటే రైతులు భయపడుతున్నారు. చిరుత ఎక్కడి నుంచి వచ్చి తమపై దాడి చేస్తుందని ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు తాత్కాలికంగా బొన్లు ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తమకున్న మూగజీవాలను కాపాడటం కోసం రాత్రిళ్లు గుంపులుగా తిరుగుతున్నామని రైతులు తెలిపారు. పొలం వద్దకు కూలి పనుల కోసం గ్రామస్తులు రావడం లేదని తెలిపారు.ఇప్పటికైనా అధికారులు ఎక్కువ శ్రద్ద తీసుకొని చిరుతను పట్టుకోవాలని,పశువులపై దాడులు చేస్తున్న చిరుత ముందుముందు మనుషులపై కూడా దాడిచేస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

బైట్:
1.ఐలయ్య(రైతు కొత్తపల్లి)
2.బుజ్జమ(మహిళ రైతు కొత్తపల్లి)
3.హాబీబ్ (సర్పంచ్ కొత్తపల్లి)



Conclusion:FILE NAME:HYD_TG_81_26_CHIRUTHA SANCHARAM_PKG_C13

A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM


#యాచారం లో చిరుత కలకలం.
#కొత్తపల్లి, మేడిపల్లి అటవీ ప్రాంతాలలో సంచారం, వరుసగా మందల పై దాడులు.
#భయాందోళనలో రైతులు, చిరుతన పట్టుకునేందుకు బోనులను ఏర్పాటు చేసిన అటవీశాఖ అధికారులు.


యాంకర్: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి, మేడిపల్లి అటవీ ప్రాంతాలలో గత కొంతకాలంగా చిరుత సంచారం కలకలం రేపుతుంది. పశువుల పై, మేకల మందుల పై దాడులకు పాల్పడుతుండటంతో ఆ ప్రాంత రైతులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. గత రెండు నెలల నుండి ఈ అటవీ ప్రాంతంలో దాడులు ఎక్కువైనాయి .మేకలు, ఆవు దూడలు చంపి పొట్టనపెట్టుకుంది. ఈ చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు అక్కడ అక్కడ నాలుగు బోన్ లను ఏర్పాటు చేయడం జరిగింది. అయినా ఫలితం లేకుండా పోయింది .చుట్టుపక్కల పూర్తిగా అటవీ ప్రాంతం ఉండడంతో చిరుత ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందో తెలియని పరిస్థితుల్లో అధికారులు, రైతులు ఉన్నారు. తమ వ్యవసాయ పొలం వద్ద కు వెళ్లాలంటే రైతులు భయపడుతున్నారు. చిరుత ఎక్కడి నుంచి వచ్చి తమపై దాడి చేస్తుందని ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు తాత్కాలికంగా బొన్లు ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తమకున్న మూగజీవాలను కాపాడటం కోసం రాత్రిళ్లు గుంపులుగా తిరుగుతున్నామని రైతులు తెలిపారు. పొలం వద్దకు కూలి పనుల కోసం గ్రామస్తులు రావడం లేదని తెలిపారు.ఇప్పటికైనా అధికారులు ఎక్కువ శ్రద్ద తీసుకొని చిరుతను పట్టుకోవాలని,పశువులపై దాడులు చేస్తున్న చిరుత ముందుముందు మనుషులపై కూడా దాడిచేస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

బైట్:
1.ఐలయ్య(రైతు కొత్తపల్లి)
2.బుజ్జమ(మహిళ రైతు కొత్తపల్లి)
3.హాబీబ్ (సర్పంచ్ కొత్తపల్లి)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.