లాక్డౌన్ కారణంగా ప్రజలెవరూ ఆకలికి అలమటించకూడదనే ఉద్దేశంతో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి తన వంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. మైసూరులో నిరుపేదలకు రూ. 25 లక్షల విలువైన నిత్యావసరాలను జిల్లా కలెక్టర్కు అందజేశారు.
30 వేల కిలోల బియ్యం, మూడు వేల కిలోల పప్పు, 3 వేల లీటర్ల నూనెను మైసూరు సహాయ నిధికి అందించారు. ఇదే కాకుండా బెంగళూరు, హైదరాబాద్, ఆకివీడు, వరంగల్ తదితర ప్రాంతాల్లో ఉన్న అవధూత దత్త పీఠం ద్వారా నిరుపేదలకు రోజూ ఆహారాన్ని అందిస్తున్నారు.
ఇవీచూడండి: పోలీసులను చూసి భయమేసింది... కొత్తిమీర రోడ్డు పాలైంది