ETV Bharat / state

వెంటిలేటర్ల కొరత... ప్రభుత్వాస్పత్రిలో నలుగురు మృతి !

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా కదిరి ప్రభుత్వాస్పత్రిలో వెంటిలేటర్ల కొరతతో 24 గంటల్లో నలుగురు కొవిడ్ బాధితులు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. వెంటిలేటర్లు లేక రోగులను వేరే ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు.

author img

By

Published : May 5, 2021, 2:27 PM IST

four-corona-patients-dead-in-kadiri-government-hospital-due-to-lack-of-ventilators-ananthapur-district
వెంటిలేటర్ల కొరత: కదిరి ప్రభుత్వాస్పత్రిలో నలుగురు మృతి !

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా కదిరి ప్రభుత్వాస్పత్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వెంటిలేటర్ల కొరతతో 24 గంటల్లో నలుగురు కరోనా రోగులు మృతి చెందడం జిల్లాలో కలకలం సృష్టించింది.

వెంటిలేటర్లు లేక రోగులను వేరే ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. ఈ మేరకు ఆస్పత్రి నిర్వహణ తీరుపై బాధిత బంధువులు దిక్కు తోచని స్థితిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా కదిరి ప్రభుత్వాస్పత్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వెంటిలేటర్ల కొరతతో 24 గంటల్లో నలుగురు కరోనా రోగులు మృతి చెందడం జిల్లాలో కలకలం సృష్టించింది.

వెంటిలేటర్లు లేక రోగులను వేరే ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. ఈ మేరకు ఆస్పత్రి నిర్వహణ తీరుపై బాధిత బంధువులు దిక్కు తోచని స్థితిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి :కరోనా పరీక్షలు తగ్గించడంపై హైకోర్టు అసంతృప్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.