రాష్ట్రంలో కరోనా బారినపడుతున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా హైదరాబాద్ నారాయణగూడ పోలీస్స్టేషన్లోనూ కరోనా కలకలం రేగింది. ఓ మహిళా ఎస్సై, మరో ముగ్గురు కానిస్టేబుళ్లు ఈ మహమ్మారి బారినపడ్డారు.
మరోవైపు నారాయణగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లోనూ ఒకరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఓ హోంగార్డుకు ఈ వైరస్ సోకినట్లు వెల్లడైంది. ఫలితంగా వీరితో కలిసి విధులు నిర్వర్తించిన మిగిలిన సిబ్బందిలో ఆందోళన నెలకొంది.
ఇదీచూడండి: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా ఉద్ధృతం