ETV Bharat / state

మద్యం విక్రయాలపై ఆబ్కారీ శాఖ ఆంక్షలు - Excise Commissioner Somesh Kumar sanctions on liquor sales

మద్యం వ్యాపారుల ఆగడాలకు ఆబ్కారీశాఖ అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమైంది. మద్యం విక్రయాలపై ఆంక్షలు విధిస్తూ ఎక్సైజ్ కమిషనర్ సోమేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

మద్యం విక్రయాలపై ఆబ్కారీ శాఖ ఆంక్షలు
author img

By

Published : Oct 16, 2019, 6:03 PM IST

Updated : Oct 16, 2019, 7:21 PM IST

మద్యం విక్రయాలపై ఆంక్షలు విధిస్తూ ఆబ్కారీశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంఆర్​పీ ధరకంటే ఎక్కువ, తక్కువ ధరకు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్​ కమిషనర్​ సోమేష్​కుమార్​ హెచ్చరించారు. కేసులతో పాటు రెండు నుంచి మూడు లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తామన్నారు. హైదరాబాద్​తో పాటు పలు జిల్లాల్లో గరిష్ఠ చిల్లర ధరకంటే తక్కువ ధరకు విక్రయిస్తూ తోటి వ్యాపారులకు నష్టం కలిగిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయని సోమేష్ కుమార్ పేర్కొన్నారు. ఆబ్కారీశాఖ జారీచేసిన ఉత్తర్వులపై తెలంగాణ లిక్కర్​ అసోషియేషన్​ అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రావు ధన్యవాదాలు తెలిపారు.

మద్యం విక్రయాలపై ఆబ్కారీ శాఖ ఆంక్షలు

ఇదీ చూడండి: మద్యం టెండర్లకు భలే గిరాకీ..

మద్యం విక్రయాలపై ఆంక్షలు విధిస్తూ ఆబ్కారీశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంఆర్​పీ ధరకంటే ఎక్కువ, తక్కువ ధరకు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్​ కమిషనర్​ సోమేష్​కుమార్​ హెచ్చరించారు. కేసులతో పాటు రెండు నుంచి మూడు లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తామన్నారు. హైదరాబాద్​తో పాటు పలు జిల్లాల్లో గరిష్ఠ చిల్లర ధరకంటే తక్కువ ధరకు విక్రయిస్తూ తోటి వ్యాపారులకు నష్టం కలిగిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయని సోమేష్ కుమార్ పేర్కొన్నారు. ఆబ్కారీశాఖ జారీచేసిన ఉత్తర్వులపై తెలంగాణ లిక్కర్​ అసోషియేషన్​ అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రావు ధన్యవాదాలు తెలిపారు.

మద్యం విక్రయాలపై ఆబ్కారీ శాఖ ఆంక్షలు

ఇదీ చూడండి: మద్యం టెండర్లకు భలే గిరాకీ..

TG_Hyd_31_16_Excise_Someshkumar_Dry_3038066 Reporter: Tirupal Reddy Script: Razaq Note: ఫైల్ విజువల్స్ వాడుకోగలరు. ( ) మద్యం వ్యాపారుల ఆగడాలకు అబ్కారీశాఖ అడ్డుకట్ట వేసేందుకు సిద్దమైంది. మద్యం విక్రయాలపై ఆంక్షలు విధిస్తూ ఎక్సైజ్ కమిషనర్ సోమేష్‌కుమార్ సర్కులర్ జారీ చేశారు. గరిష్ట చిల్లర ధరకంటే ఎక్కువకు అమ్మితే కేసులు నమోదు చేయడంతోపాటు రెండు నుంచి మూడు లక్షల వరకు జరిమాన విధిస్తామని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్ తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో గరిష్ట చిల్లర ధరకంటే తక్కువకు విక్రయాలు చేస్తూ సహచర వ్యాపారులకు నష్టం కలిగిస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని సోమేష్ కుమార్ పేర్కొన్నారు. అబ్కారీశాఖ ఈ సర్కులర్ జారీ చేయడంపట్ల తెలంగాణ లిక్కర్ అసోషియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రావు ధన్యవాదాలు తెలిపారు. Visu
Last Updated : Oct 16, 2019, 7:21 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.