ETV Bharat / state

టాప్​ 10 న్యూస్​@ 1PM

author img

By

Published : Jun 1, 2020, 1:00 PM IST

నేటి ప్రధాన వార్తలు

టాప్​ 10 న్యూస్​@ 1PM
టాప్​ 10 న్యూస్​@ 1PM

మోదీ 2.0

మోదీ రెండోసారి ప్రధాని అయి రెండో ఏడాదిలో అడుగుపెట్టిన తర్వాత తొలిసారి కేబినేట్​ మీటింగ్​ జరగనుంది. ఈ భేటీలో చర్చించే అంశాలు

తీవ్ర తుపానుగా అల్పపీడనం!

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీనివల్ల ఈ ప్రాంతాలకు ముప్పు

జోరుమీదున్న మందుబాబులు

రాష్ట్రంలో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కరోనా వ్యాప్తి ఉన్నా.. చుక్క పడాల్సిందే అంటున్నారు మందుబాబులు. ఇంతకీ ఎంత తాగారో తెలుసా..!

3 కుటుంబాల్లో విషాదం

ఒక్క రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఓ వృద్ధ దంపతులకు ఆసరా లేకుండా చేసింది. ఆ ప్రమాదం ఎక్కడ జరిగిందంటే..?

చొరబాటు భగ్నం

జమ్ముకశ్మీర్​లోని నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు యత్నాలను సైన్యం మరోసారి తిప్పికొట్టింది. ఎలా అంటే..?

బస్సు, ట్రక్కు ఢీ..

నేపాల్​లో ఘోర విషాదం జరిగింది. భారత్​ నుంచి దక్షిణ నేపాల్​కు వలస కార్మికులతో వెళ్తున్న ఓ బస్సు ఆగి ఉన్న ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎంత మంది చనిపోయారంటే..?

ప్రతిష్ఠాత్మక పదవికి భారత సంతతి అమెరికన్ ఎంపిక

విమానయాన, రక్షణ రంగ నిపుణుడు, భారతీయ అమెరికన్ వివేక్​ లాల్ ప్రతిష్ఠాత్మక పదవికి ఎంపికయ్యారు. ఆ పదవి ఏంటంటే..?

శ్వేతసౌధం వద్ద ఉద్రిక్తత

నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్​ మృతిపై అమెరికా వ్యాప్తంగా వరుసగా ఏడో రోజు నిరసనలు మిన్నంటాయి. తీవ్రత ఎలా ఉందంటే..?

తెగ ఇబ్బంది పెట్టాడు

సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే భారత స్పిన్నర్ చాహల్.. ధోనీ సతీమణి సాక్షి సింగ్​ను ఇన్​స్టా లైవ్​లో తెగ ఇబ్బందిపెట్టాడు. అది ఎలా అంటే..?

'అది ఫేక్​ న్యూస్​'

తనపై వస్తున్న అసత్య ప్రచారాలను ఖండించారు ఆ బాలీవుడ్​ హీరో. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఈ విషయమై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. ఇంతకీ ఆ

మోదీ 2.0

మోదీ రెండోసారి ప్రధాని అయి రెండో ఏడాదిలో అడుగుపెట్టిన తర్వాత తొలిసారి కేబినేట్​ మీటింగ్​ జరగనుంది. ఈ భేటీలో చర్చించే అంశాలు

తీవ్ర తుపానుగా అల్పపీడనం!

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీనివల్ల ఈ ప్రాంతాలకు ముప్పు

జోరుమీదున్న మందుబాబులు

రాష్ట్రంలో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కరోనా వ్యాప్తి ఉన్నా.. చుక్క పడాల్సిందే అంటున్నారు మందుబాబులు. ఇంతకీ ఎంత తాగారో తెలుసా..!

3 కుటుంబాల్లో విషాదం

ఒక్క రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఓ వృద్ధ దంపతులకు ఆసరా లేకుండా చేసింది. ఆ ప్రమాదం ఎక్కడ జరిగిందంటే..?

చొరబాటు భగ్నం

జమ్ముకశ్మీర్​లోని నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు యత్నాలను సైన్యం మరోసారి తిప్పికొట్టింది. ఎలా అంటే..?

బస్సు, ట్రక్కు ఢీ..

నేపాల్​లో ఘోర విషాదం జరిగింది. భారత్​ నుంచి దక్షిణ నేపాల్​కు వలస కార్మికులతో వెళ్తున్న ఓ బస్సు ఆగి ఉన్న ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎంత మంది చనిపోయారంటే..?

ప్రతిష్ఠాత్మక పదవికి భారత సంతతి అమెరికన్ ఎంపిక

విమానయాన, రక్షణ రంగ నిపుణుడు, భారతీయ అమెరికన్ వివేక్​ లాల్ ప్రతిష్ఠాత్మక పదవికి ఎంపికయ్యారు. ఆ పదవి ఏంటంటే..?

శ్వేతసౌధం వద్ద ఉద్రిక్తత

నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్​ మృతిపై అమెరికా వ్యాప్తంగా వరుసగా ఏడో రోజు నిరసనలు మిన్నంటాయి. తీవ్రత ఎలా ఉందంటే..?

తెగ ఇబ్బంది పెట్టాడు

సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే భారత స్పిన్నర్ చాహల్.. ధోనీ సతీమణి సాక్షి సింగ్​ను ఇన్​స్టా లైవ్​లో తెగ ఇబ్బందిపెట్టాడు. అది ఎలా అంటే..?

'అది ఫేక్​ న్యూస్​'

తనపై వస్తున్న అసత్య ప్రచారాలను ఖండించారు ఆ బాలీవుడ్​ హీరో. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఈ విషయమై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. ఇంతకీ ఆ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.