ETV Bharat / state

దా'రుణ' యాప్​ల కేసు దర్యాప్తు వేగవంతం.. - online lone news

రుణయాప్‌ల కేసులో కీలక నిందితుడు లాంబోను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తే... మరింత కీలక సమాచారం వచ్చే అవకాశం ఉందని... హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ ప్రసాద్ తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే రూ.100 కోట్ల వరకు తాత్కాలిక జప్తు చేశామని... మరిన్ని బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నామని చెబుతున్న ప్రసాద్​తో... మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి.

దా'రుణ' యాప్​ల కేసు దర్యాప్తు వేగవంతం..
దా'రుణ' యాప్​ల కేసు దర్యాప్తు వేగవంతం..
author img

By

Published : Jan 6, 2021, 6:59 AM IST

సైబర్ క్రైం ఏసీపీ ప్రసాద్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి

సైబర్ క్రైం ఏసీపీ ప్రసాద్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి

ఇవీ చూడండి: సీఎం సమీప బంధువులు కిడ్నాప్.. రక్షించిన పోలీసులు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.