ETV Bharat / state

పర్యావరణ రక్షణే మన లక్ష్యం: రజత్​

కాలుష్య భూతాన్ని నివారించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. అయినా రోజురోజుకీ దాని తీవ్రత పెరుగుతూనే ఉంది. నీటిని కాపాడుకోవటంతో పాటు వ్యర్థాలను ఎలా వినియోగించుకోవలనే అంశంపై రాజధానిలో చర్చ జరిగింది.

author img

By

Published : Feb 19, 2019, 8:54 PM IST

పర్యావరణాన్ని పరిరక్షించాలి
పర్యావరణాన్ని పరిరక్షించాలి
విశ్వనగరానికి పర్యావరణ పరిరక్షణ పెను సవాళుగా మారిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ అన్నారు. నీరు, వ్యర్థాల నిర్వహణ అనే అంశంపై హైదరాబాద్ హెచ్ఐసీసీలో అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సును రజత్​కుమార్​ ప్రారంభించారు.

అధికారులకు అభినందనలు

గతంలో అటవీ శాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు చికాగో వేస్ట్ మేనేజ్ మెంట్ సంస్థతో ఒప్పందం చేసుకున్న విషయాన్ని రజత్ కుమార్ గుర్తు చేశారు. పర్యావరణహిత కోసం పాటు పడుతున్న అధికారులను రజత్​ అభినందించారు.

సమావేశాలు ఫలవంతంగా ఉండాలి

వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్, కలుషిత, వరద నీటి నిర్వహణపై విదేశీ ప్రతినిధులు పవర్​పాయింట్​ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ వేదిక ద్వారా కాలుష్య నియంత్రణకు చక్కని పరిష్కారాలు లభిస్తాయని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీచదవండి:అతివలకు అవకాశం ఎప్పుడు?

పర్యావరణాన్ని పరిరక్షించాలి
విశ్వనగరానికి పర్యావరణ పరిరక్షణ పెను సవాళుగా మారిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ అన్నారు. నీరు, వ్యర్థాల నిర్వహణ అనే అంశంపై హైదరాబాద్ హెచ్ఐసీసీలో అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సును రజత్​కుమార్​ ప్రారంభించారు.

అధికారులకు అభినందనలు

గతంలో అటవీ శాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు చికాగో వేస్ట్ మేనేజ్ మెంట్ సంస్థతో ఒప్పందం చేసుకున్న విషయాన్ని రజత్ కుమార్ గుర్తు చేశారు. పర్యావరణహిత కోసం పాటు పడుతున్న అధికారులను రజత్​ అభినందించారు.

సమావేశాలు ఫలవంతంగా ఉండాలి

వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్, కలుషిత, వరద నీటి నిర్వహణపై విదేశీ ప్రతినిధులు పవర్​పాయింట్​ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ వేదిక ద్వారా కాలుష్య నియంత్రణకు చక్కని పరిష్కారాలు లభిస్తాయని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీచదవండి:అతివలకు అవకాశం ఎప్పుడు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.