ETV Bharat / state

చెట్లే పుడమికి ఆధారం: అజయ్ మిశ్రా - అజయ్ మిశ్రా

ప్రతి ఒక్కరు చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడాలని తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రా పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సనత్​నగర్​లోని కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో జరిగిన వేడుకలకు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

చెట్లే పుడమికి ఆధారం: అజయ్ మిశ్రా
author img

By

Published : Jun 5, 2019, 5:29 PM IST

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రా పేర్కొన్నారు. ముఖ్యంగా భూమిపై పెరిగే వేడి వాతావరణాన్ని తగ్గించేందుకు తమవంతు బాధ్యతగా చెట్లను నాటాలని కోరారు. అదేవిధంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు. అనంతరం పర్యావరణ దినోత్సవంపై జరిగిన వ్యాసరూప పరీక్షలో నెగ్గిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ అనిల్ కుమార్, తెలంగాణ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి పీకే ఝు హాజరయ్యారు.

చెట్లే పుడమికి ఆధారం: అజయ్ మిశ్రా

ఇవీ చూడండి: పర్యావరణ పరిరక్షణకై దక్షిణ మధ్య రైల్వే

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రా పేర్కొన్నారు. ముఖ్యంగా భూమిపై పెరిగే వేడి వాతావరణాన్ని తగ్గించేందుకు తమవంతు బాధ్యతగా చెట్లను నాటాలని కోరారు. అదేవిధంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు. అనంతరం పర్యావరణ దినోత్సవంపై జరిగిన వ్యాసరూప పరీక్షలో నెగ్గిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ అనిల్ కుమార్, తెలంగాణ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి పీకే ఝు హాజరయ్యారు.

చెట్లే పుడమికి ఆధారం: అజయ్ మిశ్రా

ఇవీ చూడండి: పర్యావరణ పరిరక్షణకై దక్షిణ మధ్య రైల్వే

Intro:Hyd_TG_35_05_enviralment_sadasu_at_sanathnagar_AB_c28...

ప్రతి ఒక్కరు చెట్లను పెంచి పర్యావరణానికి పాటుపడాలని తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రా పిలుపునిచ్చారు
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక సనత్నగర్లోని కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను నిర్వహించారు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రా తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ అనిల్ కుమార్ ర్ తెలంగాణ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి పీకే జూ డైరెక్టర్ జనరల్ బి కళ్యాణ్ చక్రవర్తి హాజరయ్యారు


Body:ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు
ముఖ్యంగా భూమిపై పెరిగే వేడి వాతావరణాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా చెట్లను నాటాలని ఆయన కోరారు
చెట్లు పెంపకం మనకు ఆధారమని లేనిపక్షంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటా అన్నారు


Conclusion:తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్స్ సెక్రెటరీ అనిల్ కుమార్ మాట్లాడుతూ చెట్ల పెంపకం అనేది ఇది ప్రతి ఒక్కరి బాధ్యతగా eenadu ఈ భూమిపై వాతావరణ మార్పులు ఎంతో అనుకూలంగా ఉంటాయని తెలిపారు అదేవిధంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని ఆయన ఇచ్చారు
ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో చెత్తను కాల్చడం మని ప్లాస్టిక్ వాడకాన్ని దూరం చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు ప్లాస్టిక్ వాడకం ఇంతవరకు దూరం చేసే అంత శుభ పరిణామాలు ఉంటాయని లేనిపక్షంలో వాతావరణంలో మార్పులు సంభవించి భూమిపై ఎక్కువ వేడి కలుగుతుందని ఆయన తెలిపారు చెట్ల పెంపకం వల్ల వర్షాలు 10 గంగా కురుస్తాయని ఆయన పేర్కొన్నారు
అనంతరం రన్ వే వర్ణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ పాఠశాల విద్యార్థులకు పర్యావరణ దినోత్సవం పై రాత పరీక్షలో నెగ్గిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు
బైట్... తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.