ETV Bharat / state

చివరిరోజు కోలాహలం.. ముగిసిన నామినేషన్ల పర్వం

రాష్ట్రంలో నామినేషన్ల పర్వం ప్రశాంతంగా ముగిసింది. చివరిరోజు, మంచిరోజు కావడం వల్ల భారీగా నామపత్రాలు దాఖలయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్​ నియోజకవర్గంలో 130 మంది పసుపు, ఎర్రజొన్న రైతులు నామినేషన్లు వేశారు. మరో 40 మంది కర్షకులు వరుసలో నిల్చున్నారు.

author img

By

Published : Mar 25, 2019, 3:47 PM IST

Updated : Mar 25, 2019, 5:06 PM IST

ముగిసిన నామినేషన్ల పర్వం
ముగిసిన నామినేషన్ల పర్వం
రాష్ట్రంలో పార్లమెంటు నియోజకవర్గాల నామినేషన్ల గడువు ముగిసింది. చివరిరోజు భారీగా నామపత్రాలు దాఖలు చేశారు. ఇప్పటికే ఆర్​ఓ కార్యాలయాలకు చేరుకున్న వారికి నామపత్రాలు పూర్తి చేసేందుకు అవకాశం ఉంది. అత్యధికంగా నిజామాబాద్​ నియోజకవర్గం నుంచి 130 మంది రైతులు నామినేషన్లు వేశారు. మరో 40 మంది కర్షకులు వరుసలో నిల్చున్నారు. రేపు అభ్యర్థుల నామినేషన్లు అధికారులు పరిశీలించనున్నారు. ఈనెల 28 వరకు నామపత్రాల ఉపసంహరణకు గడువు ఉంది. లోక్​సభ ఎన్నికలు ఏప్రిల్​ 11న పోలింగ్, మే 23న ఓట్ల లెక్కింపు జరపనున్నారు.

ఇదీ చూడండి: నిజామాబాద్​ కలెక్టరేట్​ వద్ద బారులు తీరిన రైతులు

ముగిసిన నామినేషన్ల పర్వం
రాష్ట్రంలో పార్లమెంటు నియోజకవర్గాల నామినేషన్ల గడువు ముగిసింది. చివరిరోజు భారీగా నామపత్రాలు దాఖలు చేశారు. ఇప్పటికే ఆర్​ఓ కార్యాలయాలకు చేరుకున్న వారికి నామపత్రాలు పూర్తి చేసేందుకు అవకాశం ఉంది. అత్యధికంగా నిజామాబాద్​ నియోజకవర్గం నుంచి 130 మంది రైతులు నామినేషన్లు వేశారు. మరో 40 మంది కర్షకులు వరుసలో నిల్చున్నారు. రేపు అభ్యర్థుల నామినేషన్లు అధికారులు పరిశీలించనున్నారు. ఈనెల 28 వరకు నామపత్రాల ఉపసంహరణకు గడువు ఉంది. లోక్​సభ ఎన్నికలు ఏప్రిల్​ 11న పోలింగ్, మే 23న ఓట్ల లెక్కింపు జరపనున్నారు.

ఇదీ చూడండి: నిజామాబాద్​ కలెక్టరేట్​ వద్ద బారులు తీరిన రైతులు

Last Updated : Mar 25, 2019, 5:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.