ETV Bharat / state

నోట్ల మార్పిడి : రూ.130.57కోట్ల 'ముసద్దీలాల్' ఆస్తులు అటాచ్ - Hyderabad latest news

ED attached assets worth Rs 130.57 crore in canceled denomination exchange case
ముసద్దీలాల్ నగల దుకాణం రూ.130.57కోట్ల ఆస్తులు అటాచ్
author img

By

Published : Feb 1, 2021, 6:55 PM IST

Updated : Feb 1, 2021, 7:20 PM IST

18:50 February 01

నోట్ల మార్పిడి : రూ.130.57కోట్ల 'ముసద్దీలాల్' ఆస్తులు అటాచ్

రద్దయిన పెద్దనోట్ల మార్పిడి కేసులో రూ.130.57కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ముసద్దీలాల్ నగల దుకాణం బోగస్ రసీదులు సృష్టించిందని ఈడీ పేర్కొంది.  బోగస్‌ రసీదులతో రూ.111 కోట్ల నోట్లు మార్చినట్లు గుర్తించింది. 

కైలాష్ చంద్ గుప్తా, ఆయన కుమారుల సలహాతో అక్రమాలు జరిగాయని వెల్లడించింది. నగరంలోని పలు నగల దుకాణాలు, బులియన్ డీలర్ల పాత్ర సైతం ఉందని వ్యాఖ్యానించింది.  18 నగల దుకాణాల నిర్వాహకుల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. 

18:50 February 01

నోట్ల మార్పిడి : రూ.130.57కోట్ల 'ముసద్దీలాల్' ఆస్తులు అటాచ్

రద్దయిన పెద్దనోట్ల మార్పిడి కేసులో రూ.130.57కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ముసద్దీలాల్ నగల దుకాణం బోగస్ రసీదులు సృష్టించిందని ఈడీ పేర్కొంది.  బోగస్‌ రసీదులతో రూ.111 కోట్ల నోట్లు మార్చినట్లు గుర్తించింది. 

కైలాష్ చంద్ గుప్తా, ఆయన కుమారుల సలహాతో అక్రమాలు జరిగాయని వెల్లడించింది. నగరంలోని పలు నగల దుకాణాలు, బులియన్ డీలర్ల పాత్ర సైతం ఉందని వ్యాఖ్యానించింది.  18 నగల దుకాణాల నిర్వాహకుల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. 

Last Updated : Feb 1, 2021, 7:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.