ETV Bharat / state

'మట్టిగణపతిని పూజిద్దాం..పర్యావరణాన్ని రక్షిద్దాం'

author img

By

Published : Aug 20, 2020, 12:06 PM IST

వినాయక చవితి సందర్భంగా సికింద్రాబాద్​ కంటోన్మెంట్ 5వ వార్డులో ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో మట్టిగణపతుల విగ్రహాలు పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరు మట్టిగణపతులనే పూజించాలని సంఘం అధ్యక్షురాలు ఉప్పలనచ్చి గీత అన్నారు.

eco friendly ganesh idol distribution in secundrabad
సికింద్రాబాద్​లో మట్టిగణపతుల పంపిణీ

పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరు మట్టిగణపతులనే పూజించాలని సికింద్రాబాద్ ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు ఉప్పలనచ్చి గీత అన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు కార్ఖానా వాసవీనగర్​లో మట్టిగణపతులను పంపిణీ చేశారు.

ఆర్యవైశ్య మహిళా సంఘం స్ఫూర్తితో ప్రజలంతా గణేశ్ ఉత్సవాలను ఇంట్లోనే జరుపుకోవాలని వాసవీనగర్​ వెల్ఫేర్​ అసోసియేషన్​ అధ్యక్షుడు సతీశ్ గుప్త సూచించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళా సంఘం ఉపాధ్యక్షురాలు రమారాణి, పలువురు మహిళలు పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరు మట్టిగణపతులనే పూజించాలని సికింద్రాబాద్ ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు ఉప్పలనచ్చి గీత అన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు కార్ఖానా వాసవీనగర్​లో మట్టిగణపతులను పంపిణీ చేశారు.

ఆర్యవైశ్య మహిళా సంఘం స్ఫూర్తితో ప్రజలంతా గణేశ్ ఉత్సవాలను ఇంట్లోనే జరుపుకోవాలని వాసవీనగర్​ వెల్ఫేర్​ అసోసియేషన్​ అధ్యక్షుడు సతీశ్ గుప్త సూచించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళా సంఘం ఉపాధ్యక్షురాలు రమారాణి, పలువురు మహిళలు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.