ETV Bharat / state

నిమిషం నిబంధనతో ముందే చేరుకున్న విద్యార్థులు - hyderabad latest news

నిమిషం నిబంధనతో ఎంసెట్​ కేంద్రాలకు విద్యార్థులు ముందుగానే చేరుకున్నారు. హైదరాబాద్​లోని ఎల్బీనగర్, ​ భాగ్యలతలోని ఐయాన్​ డిజిటల్​ జోన్లలో ఎంసెట్​ సెంటర్స్​ ఏర్పాటు చేశారు.

eamcet exam started in hyderabad
నిమిషం నిబంధనతో ముందే చేరుకున్న విద్యార్థులు
author img

By

Published : Sep 9, 2020, 10:42 AM IST

హైదరాబాద్​ ఎల్బీనగర్, ​ భాగ్యలతలోని ఐయాన్​ డిజిటల్​ జోన్లలో ఎంసెట్​ సెంటర్స్​ ఏర్పాటు చేశారు. నిమిషం నిబంధనతో పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు ముందుగానే చేరుకున్నారు. థర్మల్​ స్క్రీనింగ్​ నిర్వహించి విద్యార్థులను లోనికి అనుమతించారు.

మాస్కులు ధరించిన వారినే లోపలికి అనుమంతించారు. విద్యార్థులకు శానిటైజర్​ అందుబాటులో ఉంచారు. ఆన్​లైన్​ పద్ధతిలో జరుగుతున్న ఈ పరీక్ష మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. మరో దఫాలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది.

హైదరాబాద్​ ఎల్బీనగర్, ​ భాగ్యలతలోని ఐయాన్​ డిజిటల్​ జోన్లలో ఎంసెట్​ సెంటర్స్​ ఏర్పాటు చేశారు. నిమిషం నిబంధనతో పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు ముందుగానే చేరుకున్నారు. థర్మల్​ స్క్రీనింగ్​ నిర్వహించి విద్యార్థులను లోనికి అనుమతించారు.

మాస్కులు ధరించిన వారినే లోపలికి అనుమంతించారు. విద్యార్థులకు శానిటైజర్​ అందుబాటులో ఉంచారు. ఆన్​లైన్​ పద్ధతిలో జరుగుతున్న ఈ పరీక్ష మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. మరో దఫాలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది.

ఇదీ చదవండి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ను నియమించిన ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.