ETV Bharat / state

హైదరాబాద్​లో డ్రంక్​ అండ్​ డ్రైవ్​ తనిఖీలు

హైదరాబాద్​లో మందుబాబులు పోలీసులను ఇబ్బందులు పెడుతున్నారు. తాగి వాహనం నడపడమే కాకుండా.. ట్రాఫిక్​ పోలీసులకు సహకరించకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. డ్రంక్​ అండ్​ డ్రైవ్​ తనిఖీలు నిర్వహించి 86 వాహనాలను సీజ్​ చేశారు.

author img

By

Published : Apr 27, 2019, 6:39 AM IST

Updated : Apr 27, 2019, 7:16 AM IST

హైదరాబాద్​లో డ్రంక్​ అండ్​ డ్రైవ్​ తనిఖీలు
హైదరాబాద్​లో డ్రంక్​ అండ్​ డ్రైవ్​ తనిఖీలు

హైదరాబాద్​, జూబ్లీహిల్స్​, బంజారాహిల్స్​లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్​ పోలీసులు డ్రంక్​ అండ్​ డ్రైవ్​ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. తాగి వాహనాలు నడిపిన వారు పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. బ్రీత్​ ఎనలైజర్​కు సహకరించకుండా, వాహనం తాళాలు ఇవ్వకుండా ట్రాఫిక్​ పోలీసులకు తలనొప్పిగా మారారు. ఈ తనిఖీల్లో మొత్తం 86 వాహనాలను సీజ్​ చేయగా... అందులో 39 ద్విచక్ర వాహనాలు, 47 కార్లు ఉన్నాయి.

హైదరాబాద్​లో డ్రంక్​ అండ్​ డ్రైవ్​ తనిఖీలు

హైదరాబాద్​, జూబ్లీహిల్స్​, బంజారాహిల్స్​లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్​ పోలీసులు డ్రంక్​ అండ్​ డ్రైవ్​ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. తాగి వాహనాలు నడిపిన వారు పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. బ్రీత్​ ఎనలైజర్​కు సహకరించకుండా, వాహనం తాళాలు ఇవ్వకుండా ట్రాఫిక్​ పోలీసులకు తలనొప్పిగా మారారు. ఈ తనిఖీల్లో మొత్తం 86 వాహనాలను సీజ్​ చేయగా... అందులో 39 ద్విచక్ర వాహనాలు, 47 కార్లు ఉన్నాయి.

Intro:యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను కేంద్ర ఆహార వినియోగదారుల శాఖ కార్యదర్శి అబయ్ కుమార్ సందర్శించారు. ధాన్యం కొనుగోలు, ధాన్యం నిల్వలను పరిశీలించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి సమస్యలు ఉండకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.


Body:యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను కేంద్ర ఆహార వినియోగదారుల శాఖ కార్యదర్శి అబయ్ కుమార్ సందర్శించారు. ధాన్యం కొనుగోలు, ధాన్యం నిల్వలను పరిశీలించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి సమస్యలు ఉండకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.


Conclusion:యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను కేంద్ర ఆహార వినియోగదారుల శాఖ కార్యదర్శి అబయ్ కుమార్ సందర్శించారు. ధాన్యం కొనుగోలు, ధాన్యం నిల్వలను పరిశీలించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి సమస్యలు ఉండకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
Last Updated : Apr 27, 2019, 7:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.